Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సర్పంచ్ గా గెలుపొందిన స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య

సర్పంచ్ గా గెలుపొందిన స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య
ఆమదాలవలస మండలం తొగరాంలో వాణిశ్రీ గెలుపు
ప్రత్యర్థిపై 510 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం

ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు మూడో విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్ గా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తన ప్రత్యర్థి   పై ఆమె 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితం వెలువడిన వెంటనే గ్రామంలోని వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెను గ్రామంలో ఊరేగించారు.

Related posts

రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల చిందులు…

Drukpadam

స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన…?

Drukpadam

స్టాలిన్ కే తమిళ ప్రజలు పట్టం కట్టనున్నారా …?

Drukpadam

Leave a Comment