టీఆర్ యస్ పిలుపు మేరకు ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అనే డిమాండ్
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు
తెలంగాణ అంటే ఏమిటో చుపితామన్న కేటీఆర్
రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శలు
ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచుతామని ఘాటు హెచ్చరిక
తెలంగాణను కేంద్రం అన్ని రకాలుగా మోసం చేసిందన్న హరీష్
కేసీఆర్ వేట మొదలు పెట్టాడు అది అతి భయంకరంగా ఉంటుందన్న పువ్వాడ







ఖమ్మం ధర్నా లో ఎంపీ నామ మాజీ ఎంపీ పొంగులేటిలతో కలిసి పాల్గొన్న మంత్రు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇక కేసీఆర్ వేట మొదలైందని అది ఎంత భయంకరంగా ఉంటుందో కాచుకోవాలని బీజేపీ కి సవాల్ విసిరారు. బీజేపీ అంటేనే… భారతీయ ఝూటా పార్టీ..ఢిల్లీ పెద్దల్లారా ..
అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా ! అని మండి పడ్డారు
పైకి దేశ భక్తి..! లోపల కార్పోరేట్ భక్తి…!!బీజేపీ నేతల్లారా.. ఇదేనా మీద్వంద్వ నీతి.. ఇపుడు బయటపడింది మీ బుద్ధి అనిధ్వజమెత్తారు .