Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు

విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు
  • మధ్యసీటును వదిలేయడం ద్వారా ముప్పును 57 శాతం తగ్గించొచ్చు
  • కిటికీలు, ద్వారాలు మూసి ఉంచడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది
  • అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి
Leaving the middle seat on planes reduces the covid threat

విమాన ప్రయాణాల సమయంలో మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. విమాన ప్రయాణ సమయంలో ద్వారాలు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచడం, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడం వంటివి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ), కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడు సీట్లున్న విమానాల మోడల్‌ను రూపొందించి అధ్యయనం చేపట్టారు.

Related posts

అమరావతి రైతుల యాత్రపై హైకోర్టులో విచారణ..కోర్టు హాలులోమంత్రి అమర్ నాథ్!.

Drukpadam

సాయితేజ్ వాళ్లింటికి వెళుతున్నాడు, నవీన్ మా ఇంటికి వస్తున్నాడు… ఇదీ జరిగింది: నరేశ్ వివరణ సాయితేజ్ కు యాక్సిడెంట్!

Drukpadam

నాపై ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం: భూమన కరుణాకర్ రెడ్డి

Ram Narayana

Leave a Comment