Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ… అపోలో ఆసుపత్రికి తరలింపు!

బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ… అపోలో ఆసుపత్రికి తరలింపు!
-ఆసుపత్రిపాలైన మంద కృష్ణ
-కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన నేత
-ఓ రెసిడెన్షియల్ కాంపెక్స్ లో జారిపడ్డ వైనం
-ఆసుపత్రికి తరలించిన అనుచరులు

మంద కృష్ణ మాదిగ ఢిల్లీ పర్యటనలో ఉండగా తాను ఉంటున్న వెస్ట్రన్ కోర్టు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోగ గదిలోని బాత్రూమ్ లో జారిపడ్డారు. దీంతో ఆయన కు తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గతంలో కొంతకాలం హిల్ చైర్ పైనే తిరిగిన మంద కృష్ణ కోలుకొని తిరుగుతున్నారు.

కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్సులోని బాత్రూంలో ఆయన జారిపడడంతో గాయాలయ్యాయి. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం మంద కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మంద కృష్ణ కు గాయాలైన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన ఆరోగ్య విషయమై ఆరా తీస్తున్నారు.

Related posts

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యం: పోలీస్ కమిషనర్!

Drukpadam

ఈ నెల 25 నుంచి జ‌ర‌గాల్సిన తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి: హైకోర్టులో పిటిష‌న్!

Drukpadam

ముంబైలోని ఏడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి మృతి

Ram Narayana

Leave a Comment