Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల 8న చేప ప్రసాదం పంపిణీ: బత్తినిగౌడ్ సోదరులు…

  • -మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రసాదం పంపిణీ
  • -లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఉంటుందని వివరణ
  • -రోజంతా కొనసాగుతుందన్న బత్తిని సోదరులు

వచ్చే నెల 8న ఉబ్బసం రోగుల కోసం  చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని 8న ఉదయం 10 గంటల నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని మృగశిర ట్రస్ట్ భవనంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రసాద పంపిణీ రోజంతా కొనసాగుతుందని వివరించారు.

Related posts

హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు : సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ!

Drukpadam

ఏమైపోయావయ్యా.. అమాత్యా.. మూడు వారాలుగా కనిపించని చైనా విదేశాంగ మంత్రి

Drukpadam

తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు .. ఎలుగుబంటి కలకలం!

Ram Narayana

Leave a Comment