విండో సీటు కోసం ఆ చిన్నారి పట్టుబట్టడమే తండ్రీబిడ్డల ప్రాణాలు కాపాడింది!

విండో సీటు కోసం ఆ చిన్నారి పట్టుబట్టడమే తండ్రీబిడ్డల ప్రాణాలు కాపాడింది! ఒడిశా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మిరాకిల్ చివరి నిమిషంలో వేరే ప్రయాణికులతో సీటు మార్చుకున్న తండ్రి రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జుగా మారిన వారు కూర్చోవాల్సిన కోచ్ సీటు … Read More

నియోజకవర్గాల పునర్విభజన …పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపు నార్త్ ,సౌత్ పంచాయతీ ….

నియోజకవర్గాల పునర్విభజన …పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపు నార్త్ ,సౌత్ పంచాయతీ …. -పెరగనున్న నార్త్ ప్రాతినిధ్యం …తగ్గనున్న సౌత్ ప్రాభల్యం … -ప్రభుత్వం చెప్పినట్లు జనాభా నియంత్రణ చేసినందుకు సౌత్ ఇండియా కు శిక్షా…! -కేంద్రం మార్గదర్శకాలు పాటించని నార్త్ … Read More

ఒడిశా రైలు ప్రమాద ఘటన వివరాలు వెల్లడించిన ఏపీ…!

ఏపీ వారు ఎంత మంది ఉన్నారంటే.. ఒడిశా రైలు ప్రమాద ఘటన వివరాలు వెల్లడించిన ఏపీ…! ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష ఒడిశాకు మంత్రి అమర్నాథ్ సహా అధికారులను పంపించినట్లు వెల్లడి రెండు రైళ్లలో ఎంతమంది … Read More

నేను క్యాన్సర్ బారినపడి కోలుకున్నాను… సంచలన విషయం వెల్లడించిన చిరంజీవి…

నేను క్యాన్సర్ బారినపడి కోలుకున్నాను… సంచలన విషయం వెల్లడించిన చిరంజీవి… హైదరాబాదులో స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి గతంలో ఏఐజీ ఆసుపత్రిలో తనకు కొలనోస్కోపీ చేశారని వెల్లడి క్యాన్సర్ నిర్ధారణ అయిందని వివరణ సకాలంలో గుర్తించడంతో … Read More

ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ ఎందుకో చెప్పిన కాంగ్రెస్ నేత!

ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ ఎందుకో చెప్పిన కాంగ్రెస్ నేత! భారత్ కు ప్రధాని కావడం వల్లే మోదీకి గౌరవం లభిస్తోందన్న శామ్ పిట్రోడా ప్రధాని బీజేపీకి చెందడం వల్ల కాదని గుర్తించాలని సూచన ఆయన తమకూ ప్రధానియేనని కాంగ్రెస్ నేత వ్యాఖ్య … Read More

నోటీసులకు భయపడను: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్….

తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చాలా చూశా.. నోటీసులకు భయపడను: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్…. ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టును తక్కువకే ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించానన్న రఘునందన్ తానెవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని వ్యాఖ్య తమకు కోర్టు కేసులు, నోటీసులు కొత్త కాదని వెల్లడి రోజుకు … Read More

21 శాతాబ్దంలో అత్యంత ఘోర ప్రమాదం…మమతా బెనర్జీ

21వ శతాబ్దంలో ఇది అతిపెద్ద రైల్వే ప్రమాదం.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ విమర్శలు రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోందన్న మమత  ప్రమాదంపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని … Read More

జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా?: కమలహాసన్…

జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా?: కమలహాసన్… లోక్ సభ నియోజకర్గాల పునర్విభజన జరగబోతోందంటూ పెద్ద ఎత్తున చర్చ జనాభా ఆధారంగా విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని కమల్ ఆందోళన యూపీ, బీహార్ కంటే దక్షిణాది రాష్ట్రాల జనాభా … Read More

మొదట సిగ్నల్ ఇచ్చి తర్వాత తీసేశారు …కోరమండల్ దుర్ఘటనపై ప్రదమైన నివేదిక వెల్లడి …

కోరమాండల్ కు మొదట మెయిన్ లైన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత తీసేశారు: రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక… ఒడిశాలో మహా విషాదం బాలాసోర్ జిల్లాలో ఢీకొన్న మూడు రైళ్లు 288 మంది మృతి ప్రాథమిక నివేదిక రూపొందించిన రైల్వే  కోరమాండల్ … Read More

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…!

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…! ఎయిర్ ఫోర్స్ చాపర్ లో బాలాసోర్ చేరుకున్న ప్రధాని ప్రమాద వివరాలను తెలిపిన కేంద్రమంత్రులు, అధికారులు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని … Read More

ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే!

ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే! ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం వందల్లో మృతుల సంఖ్య రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు గతంలో పలు సందర్భాల్లో రాజీనామా … Read More

గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు.. వాటి ఫొటోలు…!

గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు.. వాటి ఫొటోలు…! ఒడిశా రైలు ప్రమాదంలో 280కి చేరిన మరణాలు నిరంతరాయంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కాలంతో పోటీపడుతూ బాధితులను కాపాడుతున్న సిబ్బంది ఒడిశా రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలో నమోదైన ఘోర … Read More

జర్మనీ అధీనంలో భారతీయ బాలిక.. స్వదేశానికి పంపించాలంటూ కేంద్రం ఒత్తిడి…

జర్మనీ అధీనంలో భారతీయ బాలిక.. స్వదేశానికి పంపించాలంటూ కేంద్రం ఒత్తిడి… 2018లో జర్మనీకి భవేశ్ షా, ధారా షా దంపతులు, అక్కడే వారికి అరిహా షా జననం ఓ రోజు బిడ్డ ఆడుకుంటుండగా పడిపోవడంతో మర్మాంగానికి గాయం లైంగిక దాడి జరిగి … Read More

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..! =బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఓ గూడ్స్ రైలు ఢీ -కోరమాండల్ , గూడ్స్ ,యశవంతపుర్ సూపర్ ఫాస్ట్ రైలు … Read More

తెలంగాణ సహా ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు!

తెలంగాణ సహా ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు! త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై నివేదిక ఇవ్వాలన్న సీఈసీ ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించడంపై … Read More

బాలానగర్ లో ప్రైవేటు బస్సు దగ్ధం…

బాలానగర్ లో ప్రైవేటు బస్సు దగ్ధం… సుచిత్ర నుండి కూకట్ పల్లి వెళ్తున్న బస్సులో మంటలు పెట్రోల్ బంకు సమీపంలో దగ్ధమైన బస్సు బస్సులోని డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్ లోని బాలానగర్ లో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో … Read More

పవన్ వారాహి యాత్రపై పేర్ని నాని సెటైర్ల వర్షం…!

పవన్ వారాహి యాత్రపై పేర్ని నాని సెటైర్ల వర్షం…! ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభం చంద్రవరం యాత్ర అంటే బాగుంటుందన్న పేర్ని నాని ఓ టూర్ ప్యాకేజీలా ఉందని వ్యంగ్యం పవన్ ను … Read More

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి…

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి… -ఖమ్మం లోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు -ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రజలంతా ఏకమైయ్యారు -రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికే మేలు జరిగింది -ఉద్యమకారులకు అన్యాయం… -ఉద్యమకారులపై అక్రమ కేసులు …వేధింపులు తొమ్మిదేళ్ల … Read More

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ఎమ్మెల్యే వనమా…!

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ఎమ్మెల్యే వనమా తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన తెలంగాణ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వనమా ఆధ్వర్యంలో శుక్రవారం … Read More

ఈనెల 9 న బైరాన్ పల్లి చిత్రం ప్రపంచ వ్యాపితంగా విడుదల…

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ నిర్మించిన బైరాన్ పల్లి చిత్రాన్ని ఈనెల తొమ్మిదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నరేష్ వర్మ తెలిపారు.   ఈ చిత్రంలో విజయ్ కుమార్ … Read More

తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు…మంత్రి పువ్వాడ అజయ్

సమాన ప్రాధాన్యత.. సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరన సభలో మంత్రి అజయ్ కుమార్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ , పట్టణ, నగర ప్రాoతాలకు సమాన ప్రాధాన్యత.. సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నామని … Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలి ఆత్మహత్యాయత్నం!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలి ఆత్మహత్యాయత్నం! సూసైడ్ లెటర్ రాసి, విషం తాగిన ఆరిజిన్ పాల డెయిరీ సంస్థ భాగస్వామి దుర్గం తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపణ ఢిల్లీలో తాను నిరసన చేస్తుంటే, ఫోటోలు మార్ఫింగ్ చేశాడని లేఖలో పేర్కొన్న బాధితురాలు బెల్లంపల్లి … Read More

భార్యను చూసి రావడానికి మనీశ్ సిసోడియాకు హైకోర్టు అనుమతి…

 భార్యను చూసి రావడానికి మనీశ్ సిసోడియాకు హైకోర్టు అనుమతి… శనివారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు భార్యను చూసి రావడానికి అనుమతి కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడవద్దని హైకోర్టు షరతు రోజు తప్పించి రోజు గంట పాటు … Read More

ప్రభుత్వం మారితేనే తెలంగాణాలో ప్రజల బ్రతుకులు మారతాయి.షర్మిల ….

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన షర్మిల దొరల పాలన మళ్లీ వచ్చిన సమయంలో పుట్టిందే వైఎస్సార్టీపీ అన్న షర్మిల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మరో ఉద్యమం రావాలని వ్యాఖ్య సర్కారు మారితేనే బతుకులు మారుతాయన్న … Read More

షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు…

షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు… జగిత్యాల క్లబ్‌లో షటిల్‌ ఆడేందుకు వెళ్లిన రాజ వెంకట గంగారాం పట్టుకోల్పోయి పడిపోవడంతో కాపాడేందుకు ప్రయత్నించిన సహచరులు సీపీఆర్ చేసినా స్ప్పహలోకి రాకపోవటంతో.. ఆసుపత్రికి తరలింపు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించిన డాక్టర్లు … Read More