Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తేయాకు కూలీలతో ప్రియాంక గాంధీ

తేయాకు కూలీలతో ప్రియాంక గాంధీ
-అస్సాం తోటల్లో కూలీలతో కలిసి మమేకం
-కూలీలా నిజాయతీని ,నిరాడంబరత పై ప్రశంసలు
అస్సోమ్ ఎన్నకల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్కడ తేయాకు తోటల్లో కూలీలతో కలిసి తేయాకు కోశారు. ఆఫొటో పెద్దత వైరల్ అవుతుంది.ఆమె సరదాగా సాధర్ టీ ఎస్టేట్ లోని టీ తోటల్లోకి వెళ్లారు . టీ ఆకు కోస్తున్న వారితో మాటలు కలిపారు.అంతే వారితో పటు టీ ఆకు కోశారు. వారితో కూర్చొని సరదాగా కబుర్ల చెప్పారు. వారి జీవన విధానం గురించి, వారికీ లభిస్తున్న వేతనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ విశేషాలను ఆమె తన ట్వీట్టర్ ఖాతాలో స్వయంగా పెట్టారు . తేయాకు తోటల్లో పనిచేసే కూలీలలోనిరాడంబరత , నిజాయతి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.ఎంతో కష్టబడే కూలీలతో మమేకం కావడం జీవితంలో మర్చిపోని ఘటనగా చెప్పారు. వారి పని వారి మంచిచెడ్డలను అడిగి తెలుసుకున్నాను .వారి కష్టాలు ఏమిటో వాటి మాటల్లో విన్నాను. నాజీవితంలో మరచిపోలేని రోజుగా ఉంటుందని ఆమె తన ఖాతాలో పేర్కొన్నారు.

Related posts

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ!

Drukpadam

దుకాణాల్లో కార్మికులకు ‘కూర్చునే హ‌క్కు’ను క‌ల్పిస్తూ త‌మిళ‌నాడు స‌ర్కారు బిల్లు.. మండిప‌డుతోన్న వ్యాపారులు!

Drukpadam

హర్యానా సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట.. ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే!

Drukpadam

Leave a Comment