Category : జాతీయ వార్తలు
ఢిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్.. 1600 మందిపై కేసు…
ఏప్రిల్-జూన్ మధ్య ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన...
రాష్ట్రపతి భవన్లోని అశోక్, దర్బార్ హాళ్ల పేర్ల మార్పు.. ప్రియాంక గాంధీ విమర్శలు…
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు నిర్వహించే రెండు ముఖ్యమైన...
నీట్ సవరించిన ఫలితాలపై అయోమయం… స్పష్టత నిచ్చిన విద్యాశాఖ…
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీయే...
మద్దతు ధర కోసం కేంద్రంపై వత్తిడి తెస్తాం …రాహుల్ గాంధీ …
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇండియా కూటమి తరఫున కేంద్రంపై...
కుర్చీని కాపాడుకునే బడ్జెట్: రాహుల్ గాంధీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర...
అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేసే బడ్జెట్ : ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర...
బీహార్కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. బీహార్కు ప్రత్యేక...
కావడి యాత్రపై యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే!
ప్రతి సంవత్సరం శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను కావిళ్లపై మోసుకుంటూ...
పూరీ భాండాగారంలో ఆయుధాలు!
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉందని , ఆయుధాలు...
ఢిల్లీలో ముగిసిన కేంద్రం అఖిలపక్ష భేటీ…
రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, నేడు ఢిల్లీలో కేంద్ర...
రోజుకు 14 గంటల పని అంటున్న బెంగళూరు ఐటీ కంపెనీలు…
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు అసలే ఐటీ ఉద్యోగులను గుమాస్తాలుగా...
కేరళలో నిఫా వైరస్ కలకలం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం…
ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో...
అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు…
ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాని...
టికెట్ లేకుండా రైలు ప్రయాణం.. ప్రశ్నిస్తే కేంద్రమంత్రి తెలుసంటూ సమాధానం..
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రయాణికుడు చెప్పిన సమాధానం విని టీటీకి...
యూపీనా?.. నాజీల జర్మనీయా?.. పోలీసుల ఆదేశాలపై విపక్షాల ఫైర్
ఉత్తర ప్రదేశ్ పోలీసుల తాజా ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే...
నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు… ప్రకటించిన క్రికెటర్
నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా సామాజిక...
ఫాస్టాగ్ మార్గదర్శకాల విడుదల.. వారికి రెట్టింపు ఛార్జీల విధింపు…
కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం విండ్షీల్డ్పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల...
యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు…
ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా...
కర్ణాటక ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు బ్రేక్!
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం బ్రేకులు వేసింది....
బ్రిటన్ నుంచి భారత్ చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం…
వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం…...
మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్… 12 మంది మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని వందోలి...
ధోవతి ధరించాడని మాల్లోకి అనుమతించని సిబ్బంది!
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని...
సమీపిస్తున్న ఐటీఆర్ ఫైలింగ్ గడువు.. ఆలస్యమైతే ఏం జరుగుతుంది?
ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్...
కేజ్రీవాల్ ఆరోగ్యంతో జైలు అధికారులు చెలగాటమాడుతున్నారు: మంత్రి అతిశీ
ఢిల్లీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో జైలు అధికారులు...
అంబులెన్స్ కు దారిచ్చే క్రమంలో వాహనదారులు సిగ్నల్ జంప్ చేసినా నో ఫైన్… ఎక్కడంటే..!
రోగులను అత్యవసరంగా తరలించే అంబులెన్స్ లు రోడ్లపైకి వస్తే… ఎంతటి ట్రాఫిక్ లో...
కేదార్నాథ్ ఆలయంలో 228 కేజీల బంగారం కనిపించడం లేదు: జ్యోతిర్మఠ్ శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు
ఉత్తరాఖండ్లోని శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం...
పూరీ ఆలయంలోని రహస్య గదిని తెరిచిన ఒడిశా ప్రభుత్వం…
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రహస్య గది (రత్న...
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం!
తనను గృహ నిర్బంధం చేసినట్లు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు...
40 రోజుల్లో ఏడుసార్లు పాము కరిచిందంటున్న వ్యక్తి.. వాస్తవాన్ని తేల్చడానికి విచారణకు ఆదేశం!
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వికాస్ దూబే అనే...
రాధికా మర్చంట్ మెడలో తాళికట్టిన అనంత్ అంబానీ.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి...
జమ్మూ కాశ్మీర్ హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుని అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు
జమ్మూ కాశ్మీర్ హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుని అర్ధరాత్రి అరెస్టు చేసిన...
సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్ జెట్ మహిళా ఉద్యోగి..
మద్దతుగా నిలిచిన ఎయిర్లైన్స్ జైపూర్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్జెట్...
ఉద్యోగంలో జాయిన్ అవడానికి ముందే ఇల్లు, కారు కావాలన్న ట్రైనీ ఐఏఎస్.. ప్రభుత్వం సీరియస్!
మహారాష్ట్రలో ప్రొబేషన్ లో ఉన్న పూజా ఖేడ్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారి...
46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం!
పూరీ జగన్నాథుడి భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి...
ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం పట్ల పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం …
ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం పట్ల పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం...
6 గంటల్లో ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం.. నీట మునిగిన ముంబై…
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో...
ఘనంగా పూరీ జగన్నాథుడి రథోత్సవం… రథం లాగిన రాష్ట్రపతి ముర్ము
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఒడిశాలోని...
పూరి ఆలయంలో కొయ్యతో చేసిన విగ్రహాలే ఎందుకుంటాయి?
పూరి అనగానే ‘ఆషాఢ విదియ’ రోజున అక్కడ జరిగే రథోత్సవమే కళ్లముందు కదలాడుతుంది....
త్రిపురలో హెచ్ఐవీ కలకలం.. 47 మంది విద్యార్థుల మృతి!
త్రిపురలో హెచ్ఐవీ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది విద్యార్థులు హెచ్ఐవీ...
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య..
ఫుడ్ డెలివరీ ఏజెంట్స్గా వచ్చి దాడి! తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన...
నీట్–పీజీ ఎంట్రన్స్ కొత్త తేదీ విడుదల
పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–పీజీ ప్రవేశపరీక్ష కొత్త తేదీలు విడుదలయ్యాయి....
నిఘా వర్గాల హెచ్చరికతో రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ-
నిఘా వర్గాల హెచ్చరికతో రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ-ఇంటి చుట్టూ...
టీమిండియా క్రికెటర్లకు ప్రధాని మోదీ సరదా సరదా ప్రశ్నలు!
టీ20 ప్రపంచకప్ సాధించిన విజయగర్వంతో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా… నేరుగా ఢిల్లీలోని ప్రధాని...
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్
ఇటీవల బెయిల్ పై విడుదలైన హేమంత్ సోరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ...
హత్రాస్ ముమ్మాటికీ కుట్రే … కోర్టులో భోలే బాబా లాయర్..
హత్రాస్ ముమ్మాటికీ కుట్రే … కోర్టులో భోలే బాబా లాయర్ముందుగానే అనుమతులు తీసుకున్నాంబాబా...
భారత నగరాల్లో స్వల్పకాలిక వాయుకాలుష్యంతో ఏటా 33 వేల మంది బలి
భారత్లోని పది ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33...
రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఆర్మీ!
అగ్నివీరుడి కుటుంబానికి ఇప్పటికే రూ. 98 లక్షలు చెల్లించాం.. విధి నిర్వహణలో అమరుడైన...
హథ్రాస్ పాపం ఎవరిదీ …తొక్కిసలాటలో రక్తపాతం 122 మంది మృతి …
హథ్రాస్ పాపం ఎవరిదీ …తొక్కిసలాటలో రక్తపాతం 122 మంది మృతి …పరారీలో భోలే...
హథ్రాస్లో 122కు చేరిన మృతులు… పరిహారం ప్రకటించిన యూపీ సీఎం…
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో చోటుచేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య 122కి చేరుకుంది. రతిభాన్పూర్లో భోలే...
హథ్రాస్ విషాదం: తెల్లటి సూట్, టైతో బోధనలు… ఎవరీ భోలే బాబా?
యూపీలోని హథ్రాస్లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా...
సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా ప్లాన్.. ఛార్జిషీట్లో సంచలన విషయాలు…
ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వెలుపల...
విపక్షాల విమర్శల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..
విపక్షాల విమర్శల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..నేటి నుంచి దేశవ్యాప్తంగా...
కొత్త న్యాయచట్టాలను ఒప్పుకునేది లేదు…విపక్షాలు
146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఆ బిల్లులను ఆమోదించారు.. కొత్త నేర...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల కొరత.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
మన దేశంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) పరిధిలో జిల్లా ఆసుపత్రులు,...
రోహిత్ శర్మకు ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్…
తిరుగులేని ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియాపై అభినందనల వెల్లువ...
బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్కు రిపేర్.. లోకోపైలట్ల సాహసం!
ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్కు అత్యంత...
పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా …కేంద్ర చట్టం
అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం.. నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల...
దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు…
దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్...
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ…
రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏడాదిలో...
ఐస్క్రీమ్లో మనిషి వేలు … చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ
‘ఐస్క్రీమ్ కోన్లో మనిషి వేలు’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై దేశంలో తయారీ,...
ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు: కేంద్రం ఆదేశాలు
కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి వారితో సంబంధిత...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా చీనాబ్ బ్రిడ్జి రికార్డు.. త్వరలో రైలు సర్వీసుల ప్రారంభం…
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది....
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్… 8 మంది నక్సలైట్లు, ఒక జవాన్ మృతి!
ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్లో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది...
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ…
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఒడిశాలో...
ఈ నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
లోక్సభ స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే....
తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేస్తా… ఈ బంధం కొనసాగాలి: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తాను ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం...
కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు శాఖల కేటాయింపు…
బీజేపీ నేతలకే కీలక శాఖలు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం,...
మోడీ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరు…
మోడీ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరురాజకీయ , సినీ ,వ్యాపారరంగ దిగ్గజాలురాష్ట్రపతి భవన్...
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం… హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో...
మహాత్మాగాంధీ, వాజ్పేయికి ప్రధాని మోదీ నివాళులు…
నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే....
భారత్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ విడుదల చేసిన వివో…ధర రూ.1,59,999
స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) భారత్ మార్కెట్లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్...
17వ లోక్ సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ జారీ…
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో, కేంద్రంలో మూడో పర్యాయం...
మదర్ డెయిరీ పాల ధరలూ పెరిగాయ్.. లీటర్ కు రూ. 2 చొప్పున వడ్డన!
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్ మెంట్ డెయిరీ బోర్డ్ అనుబంధ సంస్థ...
‘ఆకాశ’ విమానానికి బాంబు బెదిరింపు.. అహ్మదాబాద్లో అత్యవసర ల్యాండింగ్…
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు...
ధ్యానం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో మోదీ వ్యాసం…
‘కొత్త కలలు కనాలి.. వాటితో జీవిస్తూ నిజం చేసుకోవడానికి శ్రమించాలి’ అంటూ దేశ...
పెళ్లి బృందాన్ని తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది దుర్మరణం…
మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో 13 మంది మృతిచెందగా...
విశ్వ నేత మోడీజీకి మరింత సంకల్ప బలం ఇవ్వాలని డాక్టర్ పొంగులేటి పూజలు
విశ్వ నేత మోడీజీకి మరింత సంకల్ప బలం ఇవ్వాలని డాక్టర్ పొంగులేటి పూజలుకందియూర్...
తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ సరెండర్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..మధ్యంతర బెయిల్ గడువు...
ఎగ్జిట్ పోల్స్ పై తొలిసారిగా స్పందించిన కేసీఆర్…
దేశంలో నిన్న ముగిసిన ఏడో దశ పోలింగ్విడుదలైన ఎగ్జిట్ పోల్స్ఎఎగ్జిట్ పోల్స్ ను...
ఎగ్జిట్ పోల్స్ పై పనికి మాలిన చర్చలు వద్దన్న ప్రశాంత్ కిశోర్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్...
నాగపూర్ లో నమోదైన ఉష్ణోగ్రత 56 డిగ్రీలు కాదన్న ఐఎండీ…
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మహారాష్ట్రలోని నాగపూర్...
కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం…
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. రెండు రోజుల...
సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్...
భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించిందా …?
ఓపెన్ ఏఐ సంచలన నివేదిక లోక్సభ ఎన్నికలు-2024 ఫలితాలు వెల్లడి కావడానికి నాలుగు...
దేశం నిప్పుల కుంపటి… హై అలర్ట్ జారీ…
దేశం నిప్పుల కుంపటి… హై అలర్ట్ జారీభానుడి భగభగలకు,తల్లడిల్లుతున్న ప్రజలుతగిన జాగ్రత్తలు తీసుకోవాలని...
ప్రధాని మోదీది మెడిటేషన్ కాదు.. ఎడిటేషన్: అభిషేక్ మను సింఘ్వీ
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల ధ్యానంపై కాంగ్రెస్...
ఎల్లుండి లొంగిపోతున్నా… ఈసారి జైల్లో మరింత వేధింపులకు గురిచేయవచ్చు: అరవింద్ కేజ్రీవాల్
జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచేది లేదని… ఈసారి జైలుకు...
నిప్పుల కుంపటిపై ఉత్తరాది రాష్ట్రాలు… నాగపూర్ లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఉత్తర భారతదేశం నిప్పుల...
అమితాబ్ బచ్చన్కు కాంగ్రెస్ ప్రత్యేక విజ్ఞప్తి
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని రైళ్లను తక్షణమే పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ...
భానుడి ప్రతాపానికి అగ్నిగుండంగా మారిన దేశరాజధాని ఢిల్లీ
భానుడి ప్రతాపానికి అగ్నిగుండంగా మారిన దేశరాజధాని ఢిల్లీ52.3 డిగ్రీల సెల్సియస్కు ఉష్టోగ్రతలు …ఇది...
45 గంటల ధ్యానానికి కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోడీ …
ఎల్లుండి సాయంత్రం వరకు అక్కడే ధ్యానం దేశంలో సార్వత్రిక ఎన్నికల చివరి విడత...
జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం… బస్సు లోయలో పడి 21 మంది మృతి…!
జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అఖ్నూర్ వద్ద గురువారం ఓ బస్సు లోయలో...
ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్.. ఇవే కాదు.. జూన్ 1 తర్వాత రూల్స్లో బోల్డన్ని మార్పులు
మన నిత్యజీవితంపై ప్రభావం చూపే బోల్డన్ని నిబంధనల్లో మరో రెండు రోజుల్లో మార్పులు...
సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్…!
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోసం కొత్త భవన సముదాయం నిర్మించేందుకు, ఇప్పుడున్న...
ప్రజ్వల్ ఫ్లైట్ దిగగానే అరెస్ట్ ఖాయం …
ప్రజ్వల్ రేవణ్ణ విమానం దిగగానే అరెస్ట్ చేస్తాం: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర లైంగిక...
కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం…
మే 30 నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం.....
విమానం టాయ్ లెట్ లో ‘30 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్’ చీటీ! నిలిచిన టేకాఫ్!
ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానం బాంబు హెచ్చరికతో మంగళవారం ఉదయం...
ఇక గుజరాత్ ప్రభుత్వాన్ని మేం నమ్మం.. రాజ్ కోట్ గేమింగ్ జోన్ దుర్ఘటనపై హైకోర్టు…
గుజరాత్ లోని రోజ్ కోట్ లో 28 మందిని బలిగొన్న గేమింగ్ జోన్...
ప్రధాని మైసూర్ లో బస …పెండింగ్ లో హోటల్ బిల్లు పంచాయతీ
. మరి బిల్లు ఎప్పుడు కడతారు?: హోటల్ యాజమాన్యం ప్రధాని నరేంద్ర మోదీ...
ఢిల్లీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 7గురు నవజాత శిశువుల దుర్మరణం…
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ...