వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పొత్తు?

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పొత్తు? కర్ణాటకలో త్వరలో గ్రేటర్ బెంగళూరు, పంచాయతీ ఎన్నికలు ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా బీజేపీ, జేడీఎస్ పొత్తుపై నిర్ణయం? బీజేపీ కీలక నేతలతో కుమారస్వామి చర్చలు జరిపినట్లు ప్రచారం ‘చూద్దాం’ అంటూ … Read More

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి చేరుకున్న పోలీసులు

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి చేరుకున్న పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌ల నమోదు  ఇప్పటి వరకు 137 మంది వాంగ్మూలాలు సేకరించిన సిట్ బ్రిజ్‌భూషణ్ మద్దుతుదారులను ప్రశ్నించిన పోలీసులు రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, … Read More

జోద్ పూర్ అభివృద్ధికి మ్యాజిక్ చేస్తానన్న గెహ్లట్ …బీజేపీ విమర్శలు …

మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా.. అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు! జోధ్‌పూర్‌ ప్రజలకు తాను ప్రథమ సేవకుడినన్న రాజస్థాన్ సీఎం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని వెల్లడి అవసరమైతే మ్యాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు సంపాదిస్తానని వ్యాఖ్య … Read More

ఒడిశా రైలు ప్రమాదం: పేరెంట్స్‌తో డిన్నర్ ప్లాన్ 16 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడింది!

ఒడిశా రైలు ప్రమాదం: పేరెంట్స్‌తో డిన్నర్ ప్లాన్ 16 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడింది! కోరమాండల్ లో వేర్వేరు బోగీల్లో తల్లిదండ్రులు, తనయుడు తండ్రి ఫుడ్ ఆర్డర్ చేయడంతో ప్రమాదానికి క్షణాల ముందు బోగీ మారిన కొడుకు బీ8 నుండి బీ2కు … Read More

బెంగళూరు ఎయిర్ పోర్టులో సిబ్బంది చేతివాటం…

బెంగళూరు ఎయిర్ పోర్టులో సిబ్బంది చేతివాటం… ప్రయాణికుడి బ్యాగ్ నుంచి రెండు ఐఫోన్ల చోరీ సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు ఉద్యోగం నుంచి తీసేసిన ఎయిర్ లైన్స్ సంస్థ బెంగళూరులోని కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) లో ఓ … Read More

రైలు ప్రమాదం మృతుల సంఖ్య 288 కాదు.. 275…

రైలు ప్రమాదం మృతుల సంఖ్య 288 కాదు.. 275… అధికారికంగా ప్రకటించిన ఒడిశా ప్రధాన కార్యదర్శి కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించారని వెల్లడి మొత్తం 1175 మంది గాయపడ్డారని వెల్లడి ఒడిశా రైలు ప్రమాదంలో మృతులు, గాయపడ్డవారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం … Read More

చట్టాన్ని తన పని తనని చేయనివ్వండి.. రెజ్లర్లతో అమిత్ షా…

చట్టాన్ని తన పని తనని చేయనివ్వండి.. రెజ్లర్లతో అమిత్ షా… శనివారం అర్ధరాత్రి గంటకు పైగా సమావేశం బ్రిజ్ భూషణ్ పై వేగంగా చర్యలు తీసుకోవాలన్న రెజ్లర్లు చట్టం అందరికీ సమానమేనని తేల్చిచెప్పిన హోంమంత్రి బజ్ రంగ్ పూనియా, సాక్షి మాలిక్, … Read More

మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్!

మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్! తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించేలా సాయం అందిస్తామని ప్రకటన ప్రమాద స్థలం వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి రెండు రోజుల్లో ట్రాక్ పునరుద్ధరణ పూర్తి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో … Read More

ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్!

ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్! డుంగురి నుంచి బార్ఘాడ్‌కు లైమ్‌స్టోన్‌తో వెళ్తున్న గూడ్స్ మెందపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైలు దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు ఒడిశాలోని బాలసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి దేశం … Read More

కేంద్ర మంత్రి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్….

కేంద్ర మంత్రి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…. అసోంలోని గువాహటి నుంచి డిబ్రూగఢ్ కు 150 మందితో బయల్దేరిన విమానం  గాల్లోకి లేచిన 15 నిమిషాల్లోనే ఇంజిన్ లో సమస్యను గుర్తించిన పైలట్ గువాహటి విమనాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ కేంద్ర మంత్రి … Read More

ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ ఎందుకో చెప్పిన కాంగ్రెస్ నేత!

ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ ఎందుకో చెప్పిన కాంగ్రెస్ నేత! భారత్ కు ప్రధాని కావడం వల్లే మోదీకి గౌరవం లభిస్తోందన్న శామ్ పిట్రోడా ప్రధాని బీజేపీకి చెందడం వల్ల కాదని గుర్తించాలని సూచన ఆయన తమకూ ప్రధానియేనని కాంగ్రెస్ నేత వ్యాఖ్య … Read More

21 శాతాబ్దంలో అత్యంత ఘోర ప్రమాదం…మమతా బెనర్జీ

21వ శతాబ్దంలో ఇది అతిపెద్ద రైల్వే ప్రమాదం.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ విమర్శలు రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోందన్న మమత  ప్రమాదంపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని … Read More

మొదట సిగ్నల్ ఇచ్చి తర్వాత తీసేశారు …కోరమండల్ దుర్ఘటనపై ప్రదమైన నివేదిక వెల్లడి …

కోరమాండల్ కు మొదట మెయిన్ లైన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత తీసేశారు: రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక… ఒడిశాలో మహా విషాదం బాలాసోర్ జిల్లాలో ఢీకొన్న మూడు రైళ్లు 288 మంది మృతి ప్రాథమిక నివేదిక రూపొందించిన రైల్వే  కోరమాండల్ … Read More

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…!

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…! ఎయిర్ ఫోర్స్ చాపర్ లో బాలాసోర్ చేరుకున్న ప్రధాని ప్రమాద వివరాలను తెలిపిన కేంద్రమంత్రులు, అధికారులు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని … Read More

ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే!

ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే! ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం వందల్లో మృతుల సంఖ్య రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు గతంలో పలు సందర్భాల్లో రాజీనామా … Read More

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..! =బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఓ గూడ్స్ రైలు ఢీ -కోరమాండల్ , గూడ్స్ ,యశవంతపుర్ సూపర్ ఫాస్ట్ రైలు … Read More

ఏపీపై  బీజేపీ ఫోకస్ …అమిత్ షా,జేపీ నడ్డా రాక

ఏపీపై  బీజేపీ ఫోకస్ …రెండు రోజుల వ్యవధిలో అమిత్ షా,జేపీ నడ్డా రాక వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు అప్పుడే ప్రారంభమైన ఎన్నికల సందడి ఈ నెల 8న అమిత్ షా, 10న జేపీ నడ్డా రాక వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు … Read More

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ … -వచ్చే ఎన్నికల్లో బీజేపీని విపక్షాలు ఓడిస్తాయన్న రాహుల్ గాంధీ -విపక్షాలతో మహాకూటమి ఏర్పడుతుందనే నమ్మకం ఉందని వ్యాఖ్య -హత్యా బెదిరింపులకు తాను ఆందోళన చెందనన్న రాహుల్ -తన … Read More

ఆసక్తి రేపుతున్న మహా సీఎం-శరద్ పవార్ భేటీ!

ఆసక్తి రేపుతున్న మహా సీఎం-శరద్ పవార్ భేటీ! మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం గురువారం సాయంత్రం అరగంట పాటు సమావేశమైన నేతలు ఈ మీటింగ్‌పై ‘మహా’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ఈ సమావేశానికి … Read More

శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం మధ్య సూపర్‌ ఫాస్ట్ రైలు!

శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం మధ్య సూపర్‌ ఫాస్ట్ రైలు! కర్నూలు-విజయవాడ మధ్య మరో రైల్వే లైన్‌ రెండు లైన్లపై కసరత్తు మొదలెట్టిన రైల్వే శాఖ రూట్ల ఎంపిక కోసం త్వరలో పెట్ సర్వే సర్వే అనంతరం ప్రాజెక్టు మంజూరుపై రైల్వే శాఖ తుది నిర్ణయం … Read More

పీఎంవో నుంచి వచ్చాను… సీక్రెట్ మిషన్ ఆఫీసర్ ను అన్నాడు… దొరికిపోయాడు!

పీఎంవో నుంచి వచ్చాను… సీక్రెట్ మిషన్ ఆఫీసర్ ను అన్నాడు… దొరికిపోయాడు! ఐఏఎస్ ఆఫీసర్ నంటూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న తయాడే పీఎంవో తరఫున పూణే వచ్చానని నమ్మబలికిన వైనం సీనియర్ అధికారులు ప్రశ్నించడంతో జారుకున్న వ్యక్తి ఫోన్ లొకేషన్ ఆధారంగా … Read More

హోంగార్డుపై ఐరన్ రాడ్ తో దాడిచేసిన మహిళా ఐఏఎస్…!

హోంగార్డుపై ఐరన్ రాడ్ తో దాడిచేసిన మహిళా ఐఏఎస్…! సరన్ జిల్లాలో డీడీసీగా పనిచేస్తున్న ప్రియాంక రాణి ప్రియాంక రాణి నివాసంలో గేటు వద్ద అశోక్ కుమార్ అనే హోంగార్డుకు డ్యూటీ రోడ్డుపై డ్యూటీ చేయాలని ఆదేశించిన ప్రియాంక రాణి నిరాకరించిన … Read More

మణిపూర్ అల్లర్లపై కేంద్రం కఠిన చర్యలు…

అక్రమ ఆయుధాలను అప్పగించండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు: మణిపూర్ లో అమిత్ షా హెచ్చరికలు మణిపూర్‌ ఘర్షణలపై హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందన్న అమిత్ షా హింసకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుందని … Read More

ప్రపంచ దేశాలు మోదీని బాస్‌ అని పిలిస్తే రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు: బీజేపీ…

ప్రపంచ దేశాలు మోదీని బాస్‌ అని పిలిస్తే రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు: బీజేపీ… రాహుల్ గాంధీ విదేశాల్లో అడుగు పెట్టగానే జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందన్న అనురాగ్ విదేశీ గడ్డపై భారత ప్రతిష్ఠను దిగజార్చవద్దన్న ప్రహ్లాద్ జోషి ప్రజాస్వామ్యం అంటే వారసత్వంగా భావిస్తున్నారన్న నఖ్వీ … Read More

ఢిల్లీలో పీఎం స్వనిధి ఉత్సవాలు.. పాల్గొననున్న వరంగల్ చాయ్‌వాలా, సిరిసిల్ల పండ్ల వ్యాపారి…

ఢిల్లీలో పీఎం స్వనిధి ఉత్సవాలు.. పాల్గొననున్న వరంగల్ చాయ్‌వాలా, సిరిసిల్ల పండ్ల వ్యాపారి… ఢిల్లీలో 1 నుంచి 3 వరకు ఉత్సవాలు పథకం ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా ఉత్సవాల నిర్వహణ ఇద్దరు మెప్మా అధికారులు, ఇద్దరు వీధివ్యాపారులను ఎంపిక చేసిన … Read More