బీఆర్ యస్ కు షాకుల మీద షాక్ లు …పార్టీని వీడుతున్న పలువురు
కాంగ్రెస్లో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ దయాకర్ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి...
ప్రచారంలో హద్దుమీరవొద్దు.. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక
లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ సహా 4 నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు ఎన్నికలు
ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది....
175 ఎమ్మెల్యే ,24 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. బీసీలకు పెద్ద పీట…
వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల.. గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి...
నేడే సార్వత్రిక ఎన్నికల షడ్యూల్…
నేడే సార్వత్రిక ఎన్నికల షడ్యూల్…ఏపీ తోసహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలుమధ్యాహ్నం 3 గంటలకు...
ఆ గిన్నెలను కూడా నాకి నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారు: బీఆర్ఎస్ నాయకులపై జగ్గారెడ్డి
బీఆర్ఎస్ వాళ్లు తొమ్మిదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ను మొత్తం నాకించేశారు… వండిన గిన్నె మాడిపోయింది.....
ప్రత్యామ్నాయ విద్యుత్ అందించేందుకు వారు పునాదులు వేశారు: మల్లు భట్టి విక్రమార్క
దేశంలో ప్రత్యామ్నాయ విద్యుత్ను అందించేందుకు దివంగత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు పునాదులు వేశారని...
వయ్యారిభామల కోసం వెంపర్లాడితే బలైపోతారు జాగ్రత్త… పౌరులకు చైనా ప్రభుత్వం హెచ్చరికలు
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ ట్రాప్. సైనికులను, శాస్త్రవేత్తలను వలలోకి...
‘బీజేపీతో నితీశ్ కుమార్ జత’ అంటూ కథనాలు… అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
నితీశ్ కుమార్ బీజేపీతో జత కడతారనే ప్రచారం నేపథ్యంలో సమాజ్వాది పార్టీ అధినేత...
రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం… సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్...
సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి భారత ప్రధానిగా ఉన్నారు: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్రమోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు....
రెస్పెక్టెడ్ సర్… అంటూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ లేఖ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లేఖాస్త్రం...
పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్ ప్రకటించారు: బొండా ఉమ
ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరం సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా...
త్వరలో ప్రజల్లోకి వస్తున్నాను: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని...
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భార్య నీలిమపై కేసు
బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమపై కేసు...
నమ్మిన వాళ్లను షర్మిల నట్టేట ముంచి వచ్చారు: కారుమూరి నాగేశ్వరరావు
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ బిడ్డను...
కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాం: బండి సంజయ్
లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన...
పుట్టినప్పుడే విడిపోయి 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు
జార్జియా దేశంలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. కొన్ని పరిస్థితుల కారణంగా పుట్టినప్పుడే విడిపోయిన...
షర్మిల అంటే మాకు గౌరవం.. ఆమె ఇలా మాట్లాడటం దారుణం: వెల్లంపల్లి
గతంలో వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని… ఇప్పుడు షర్మిలను మోసం...
చాలా సంతోషంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డిపై జానారెడ్డి ప్రశంసల వర్షం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్...
బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మంచి...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు....
చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం...
టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు
గత ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి,...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్
అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన...
నియంతృత్వ ధోరణిని తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై
మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారని తెలంగాణ...
భారత్కు కెనడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత్కు కెనడా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు...
వైఎస్సార్ బిడ్డనైన నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోతానా?: వైసీపీ శ్రేణులపై షర్మిల ఫైర్
ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
అమెరికాలో కొత్త పద్ధతిలో మరణ శిక్ష.. ఇదే అత్యంత మెరుగైన విధానమట!
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో తొలిసారిగా కొత్త పద్ధతిలో మరణ శిక్ష అమలు చేశారు....
జ్ఞానవాపి మసీదు కింద దొరికినవి ఇవే..!
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదిక...
ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా… మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజీ బిజీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు....
రిపబ్లిక్ డేలో ఆకట్టుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ...
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ.. కడపలో 17 ఆసుపత్రులపై చర్యలు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్...
నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ యాదవ్ …!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీ తమ అభ్యర్థుల...
భారత్ జోడో యాత్రలో రాహుల్ కు డూప్ ను ఉపయోగిస్తున్నారు: అసోం సీఎం సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్...
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఎలా ఆమోదించారు?: గవర్నర్కు కేటీఆర్ ప్రశ్న
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ప్రస్తుత ప్రభుత్వం నామినేట్ చేస్తే...
బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు … తిరిగి బీజేపీ చెంతకు నితీష్…!
బీహార్ రాజకీయాల్లో మరో సంచలనం.. 28న జేడీయూ-బీజేపీ కూటమి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్...
ఏఐజీ హాస్పటల్ లో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…!
ఏఐజీ హాస్పటల్ లో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డితమ్మినేని యోగక్షేమాలు తెలుసుకొన్న...
కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకోవాలి: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ విధ్వంస...
ఫిబ్రవరి 16న భారత్ బంద్.. పిలుపునిచ్చిన రైతు బీకేయూ
పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఫిబ్రవరి 16న...
అమెరికాలో నానాటికీ దిగజారుతున్న ఉద్యోగుల పరిస్థితి.. 1000 మంది ఉద్యోగులపై ‘ఈబే’ వేటు
అమెరికాలో ఉద్యోగాలు కత్తిమీద సాములా తయారయ్యాయి. ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయో...
ఈ ఏడాది 1132 మందికి గ్యాలంట్రీ అవార్డులు
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 1132 మంది ఉద్యోగులకు కేంద్ర హోంశాఖ...
సంప్రదాయాన్ని బద్దలుగొట్టిన సౌదీ అరేబియా.. తెరుచుకోబోతున్న మద్యం దుకాణం
సంప్రదాయాల మడికట్టును సౌదీ అరేబియా బద్దలుగొట్టింది. మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం...
పట్టభద్రుల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి …పార్టీ నేతలకు రేవంత్ ఆదేశం…
ఆ మూడు జిల్లాల మంత్రులు, నాయకులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందేశం...
అధైర్యపడొద్దు… పార్టీ మీ వెన్నంటే ఉంది: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యాక మరణించిన పార్టీ కార్యకర్తల...
ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం… కుమార్తె భవతారిణి కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె...
హైదరాబాద్ పోలీసులపై మండిపడ్డ డీకే అరుణ
ఏబీవీపీ కార్యకర్తపై హైదరాబాద్ పోలీపులు వ్యవహరించిన తీరు బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు...
గెలిచాక కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వాలంటే ఎలా?: షర్మిలకు పేర్ని నాని కౌంటర్
వైఎస్సార్ కుటుంబంలో చీలికలకు జగనే కారణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర...
బి.జె.పి… కొత్త అర్థం చెప్పిన షర్మిల!
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరులో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు...
తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం
తెలంగాణ సచివాలయానికి సమీపంలో ఓ కారు దగ్ధమైంది. మెయిన్ రోడ్డులో గురువారం రాత్రి...
మేము కన్నెర్రజేస్తే బీఆర్ యస్ మిగలదు …కాంగ్రెస్ కార్యకర్తల సభలో భట్టి ఫైర్ ..
మా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తాం తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే...
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయాన్ని పంపిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తన అభిప్రాయాన్ని...
ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం కరెక్ట్ అయినప్పుడు ప్రొఫెసర్ శ్రావణ్ ఎందుకు కరెక్ట్ కాదు ..కేటీఆర్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? కానీ ప్రొఫెసర్ కోదండరాం...
జగన్ వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది.. దీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యం: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
తన అన్న, ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్...
పులి బయటకు వస్తుందంటున్నారు.. బోను రెడీగా ఉంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా, రంగాలు ఊరూరు తిరుగుతూ పులి బయటకు...
తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికే ఆదర్శం కావాలి: మల్లికార్జున ఖర్గే
తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలే … క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ డిమాండ్
రైతు భరోసాను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్...
బేగంపేట విమానాశ్రయంలో ఖర్గేకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం...
కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు
కుటుంబ పార్టీలను… రాజకీయాలను ఓడించేందుకు మీ ఓటు అనే శక్తిని ఉపయోగించాలని ప్రధాని...
జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు… సజ్జల స్పందన
వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఏపీసీసీ...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నియమించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ...
ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేమిటి …బీఆర్ యస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ ముఖ్యమంత్రి...
పవన్ కల్యాణ్తో వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ...
రోడ్డు పక్కన హోటల్లో మిర్చి బజ్జీ రుచి చూసిన కేటీఆర్…
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్తో ఈ...
గోల్కొండ కోట చరిత్ర తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షో… కార్యక్రమంలో కిషన్ రెడ్డి, చిరంజీవి
హైదరాబాద్లోని గోల్కొండ కోట వద్ద ఈ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం...
మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ…
మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ…తాజా రాజకీయాలు ..పార్లమెంట్ ఎన్నికలపై చర్చపార్టీని రాష్ట్రంలో...
నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మల
నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్...
జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ
జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా మరుసారి గాజును గ్లాసును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది....
కేంద్రం గుడ్న్యూస్… మెహిదీపట్నం స్కైవాక్ కోసం స్థలాన్ని అప్పగించనున్న రక్షణ శాఖ
మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ...
తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం… వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్...
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి…సిపిఎం రైతు సంఘం..
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి.-పాలేరు పాతకాలువ ఆయకట్టు ను,...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్...
నిప్పులపై నడక..స్మితా సభర్వాల్ ఎమోషనల్ పోస్ట్
స్మితసబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిణి…బీఆర్ యస్ అధికారంలో ఉండగా సీఎంఓ లో...
ఖమ్మంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు …హోరెత్తిన సంబరాలు
ఖమ్మంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు …హోరెత్తిన సంబరాలుఖమ్మంలో అపూర్వ స్వాగతం...
మమతా బెనర్జీ లేని I.N.D.I.A. కూటమిని ఊహించలేం: జైరాం రమేశ్
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేని I.N.D.I.A....
షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు...
కారు ప్రమాదం… బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు...
50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 50...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలక మార్పులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి...
ఆ వార్తలు రావడంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు: బీజేపీ నేత రఘునందన్ రావు
కేసీఆర్ కూతురు కవిత మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు రావడంతో జిల్లా...
షర్మిల సవాల్ కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సై…!
ఏపీలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలంటూ వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డిపై...
కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన..అదే దారిలో ఆప్ …
ఇండియా కూటమిలో కొనసాగే విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి...
టమాటాలు తింటే కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవిగో!
టమాటాలు కూరకు రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్...
బాలక్ రామ్ దర్శనం కోసం భక్తుల తహతహ… సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు
దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యాపురిలో కొలువు దీరిన బాలక్...
త్వరలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్.. ఇక ఈజీగా ఫైల్ షేరింగ్
ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలోనే...
పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు… పరారీలో నిందితులు
తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివణన్, కోడలు మెర్లినా పరారీలో...
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ స్టేషన్లో కేసు నమోదు
బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ,...
ఇవే నాకు చివరి ఎన్నికలు… ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు: బాలినేని
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఇంటి స్థలాలకు నిధులు మంజూరు చేయించుకుని...
అయోధ్య రామ మందిరంపై అమిత్ షా స్పందన
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలక్ రామ్ విగ్ర ప్రాణ ప్రతిష్ఠ తదితర...
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… అయోధ్యకు వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం
అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించి...
అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో...
అతిగా మద్యం తాగి ఆసుపత్రి పాలైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంతటి ప్రమాదకర ఆటగాడో...
అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను: రాష్ట్రపతికి ప్రధాని మోదీ లేఖ
అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను… అయోధ్య ధామ్లో గడిపిన...
ఎందుకు కలిశామంటే..?: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి...
గోల్డెన్ వీసాలు రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం… ఎందుకంటే!
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో గోల్డెన్ వీసా ఒకటి. దేశంలోకి పెట్టుబడులు...
ఆస్కార్ కు వేళాయె… ముఖ్యమైన నామినేషన్స్ ఇవిగో!
ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల పండుగకు తెర లేచింది. ఆస్కార్ అవార్డులను ప్రదానం...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందంటిబెట్...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి…?
హైదరాబాద్ : టిఎస్ పి ఎస్ సి చైర్మన్గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని...
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక బృందాలు…ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలుగంజాయి వంటి వ్యవస్థీకృత...