Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డిల గైర్హాజరు

  • ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం
  • కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం
  • ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చ

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్‌లో వారు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, సుధీర్ రెడ్డిలు హాజరు కాలేదు. బీఆర్ఎస్ సమావేశానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై చర్చ సాగుతోంది.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు…

Ram Narayana

మేమేం తప్పులే చేయలేదని చెప్పడం లేదు కానీ… ప్రజలు గులిగినా కారుకే ఓటేస్తారు: కేటీఆర్ ధీమా

Ram Narayana

గాంధీ కుటుంబం మాట ఇస్తే నెరవేర్చి తీరుతుంది: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment