Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పట్టభద్రుల ఎన్నిక మార్చ్ 14 న

ఎప్పుడా ? ఎప్పుడా ? అని ఎదురు చూస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించారు

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్స్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ రెండు స్థానాలకు షెడ్యూల్.

ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్

ఫిబ్రవరి 23 వ తేదీ నామినేషన్ల కు చివరి తేదీ.

ఫిబ్రవరి 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన.

ఫిబ్రవరి 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.

మార్చ్ 14 న పోలింగ్.

ఉదయం 8.00గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్.

మార్చ్ 17 న ఓట్ల లెక్కింపు.

ఆయా నియోజకవర్గాల పరిధిలో తక్షణమే ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికలసంఘం వెల్లడించింది

Related posts

రాదనుకున్న ఆస్తి వందేళ్ల తర్వాత ఇప్పుడు చేతికొచ్చింది.. దాని విలువిప్పుడు రూ.556 కోట్లు!

Drukpadam

క‌డ‌ప‌లో ముల్క్ హోల్డింగ్స్ హబ్.. రూ.1,500 కోట్లతో ఏర్పాటు!

Drukpadam

జ‌గ‌న్, చిరంజీవిది వ్య‌క్తిగ‌త‌ భేటీ: మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Drukpadam

Leave a Comment