Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ తో చంద్రబాబు భేటీ కానున్నారా ?

కేసీఆర్ తో చంద్రబాబు భేటీ కానున్నారా ?
-దక్షణాది సెంటిమెంట్ ను రగిలిస్తారా ?
కేసీఆర్ చంద్రబాబు భేటీ కానున్నారా ? అయితే ఎందుకు భేటీ కానున్నారు.కారణం ఏమైవుంటుందనే ఆశక్తి సహజం. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు.కానీ రాజకీయాలు కదా ఏదైనా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు . చెదరబాబు ,కేసీఆర్ భేటీ కానున్నారని వార్తలు వస్తున్నాయి. దక్షాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అందువల్ల ఈ ప్రాంతంలోని రాష్ట్రాలలోని నేతలను ఏకం చేయాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారని దాని సారాంశం . కానీ చంద్రబాబు అధికారంలో లేదు. పైగా జగన్ తో పోరాటంతోనే ఆయనకు సరిపోతుంది. అలంటి చంద్రబాబు ఎలాంటిది నెత్తికెత్తుకుంటారా అనేది మరో వాదన .అందునా కేసీఆర్ తో కావలవటమా ? అనేది మాతో సందేహం . దక్షణాది రాష్ట్రాలైన ఏపీ తెలంగాణ, కేరళ,కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు చంద్రబాబు తో కలిసి వచ్చేవారెవరు అనేది కూడా అనుమానమే . వస్తే గిస్తే కేరళ సీఎం పినరాయ్ విజయన్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ , కర్ణాటక నుంచి జేడీయూ నేతలు దేవెగౌడ , కుమారస్వామి లకు అవకాశం ఉంది. ఇక జగన్ అవకాశమే లేదు. కేసీఆర్ డౌటే అనేమాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమి జరుగుతుందో చూద్దాం !!!

Related posts

ఏపీ లో తేలని పీఆర్సీ …మరో రెండు మూడు రోజుల ఎదురు చూపులు!

Drukpadam

నయీంకే భయపడలేదు.. నీకు భయపడతానా?: సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ ఫైర్​!

Drukpadam

వైఎస్ షర్మిలకి షాక్.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment