Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోహన్ బాబుకు లక్ష జరిమానా…

  • జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో మోహన్ బాబు ఇల్లు
  • ఇంటి ముందు యాడ్ బోర్డు ఏర్పాటు
  • అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేశారన్న అధికారులు
GHMC fines actor Mohan Babu for 1 lakh

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు ఒక అడ్వర్టైజ్ మెంట్ బోర్డు ఉంది. అయితే జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ బోర్డును ఏర్పాటు చేశారని అధికారులు చర్యలు తీసుకున్నారు. లక్ష రూపాయల జరిమానా విధించారు. దీనికి సంబంధించి నోటీసులు అందించారు. దీనిపై మోహన్ బాబు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ  స్పందించలేదు.

Related posts

సీఎం పెన్ డ్రైవ్ లు జడ్జిలకు పంపడం సరికాదన్న జస్టిస్ గవాయ్…క్షమాపణలు చెప్పిన దుశ్యంత్ దవే …

Drukpadam

ఈటలకు కేంద్ర భద్రత.. వై కేటగిరీ భద్రత కల్పించే అవకాశం..?

Drukpadam

బీజేపీలోనే ఉన్నా.. హైకమాండ్‌కు నా అభిప్రాయాన్ని వివరిస్తా: రాజగోపాల్ రెడ్డి

Drukpadam

Leave a Comment