Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీనియర్ పాత్రికేయులు అమర్ నాథ్ అంత్యక్రియలు

జూబ్లిహిల్స్ మహప్రస్థానంలో అంత్యక్రియలు

హజరైన శ్రీనివాసరెడ్డి,నరేందర్ రెడ్డి

సీనియర్ పాత్రికేయుడు, మన ప్రియతమ జర్నలిస్టు ఉద్యమ నేత కోసూరి అమర్ నాథ్ పార్థివ శరీరానికి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్ కుమారుడు శ్రీపాద ఆధ్వర్యంలో జరిగిన ఈ అంత్యక్రియలకు ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్ తదితరులు హాజరయ్యారు.

Related posts

పట్టుదల తో చదివాడు …నిరుపేద కుమారుడు కలెక్టర్ అయ్యాడు!

Drukpadam

మిల్లెట్స్ తినే వారు ఈ తప్పులకు చోటు ఇవ్వొద్దు..!

Drukpadam

ఆ వార్తలు నమ్మొద్దు.. ధరలు తగ్గించలేదు: టీటీడీ

Ram Narayana

Leave a Comment