తెలంగాణ వార్తలు

తుమ్మలకు నల్గొండ , పొంగులేటి వరంగల్ …ఇంచార్జి భాద్యతలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ఏ జిల్లా భాద్యతలు అప్పగించలేదు ..అయితే జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కు ఉమ్మడి నల్లగొండ , పొంగులేటి ఉమ్మడి వరంగల్ జిల్లాల భాద్యతలు అప్పగించారు …పరిపాలనను పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తుంటాయి…ఆక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రులను భాద్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది …

Related posts

నిశ్చలం ,నిష్కళంకం నా రాజకీయ జీవితం …పార్టీ మార్పువార్తలపై …తుమ్మల…!

Drukpadam

అర్హుల పొట్ట కొట్టు.. బందిపోట్లకు పెట్టు: వైఎస్ షర్మిల ఆగ్రహం…

Drukpadam

ఆదిబట్లలో ఏసీబీ వల.. రూ.75 వేలు లంచం తీసుకుంటూ అధికారి అరెస్ట్!

Ram Narayana