Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీనియర్ పాత్రికేయులు అమర్ నాథ్ అంత్యక్రియలు

జూబ్లిహిల్స్ మహప్రస్థానంలో అంత్యక్రియలు

హజరైన శ్రీనివాసరెడ్డి,నరేందర్ రెడ్డి

సీనియర్ పాత్రికేయుడు, మన ప్రియతమ జర్నలిస్టు ఉద్యమ నేత కోసూరి అమర్ నాథ్ పార్థివ శరీరానికి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్ కుమారుడు శ్రీపాద ఆధ్వర్యంలో జరిగిన ఈ అంత్యక్రియలకు ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్ తదితరులు హాజరయ్యారు.

Related posts

కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో విషాదం.. ఫొటోలు ట్వీట్ చేసిన అరగంటకే యువ వైద్యురాలి మృతి!

Drukpadam

చంద్రబాబు’కు రఘురామ కృషంరాజుకు ఉన్న సంబంధం ఏమిటి ?పేర్ని నాని…

Drukpadam

పొద్దున్నే ఫ్యాటీ ఫుడ్స్ ఎందుకు తీసుకోవాలో తెలుసా?

Drukpadam

Leave a Comment