Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పట్ట భద్రల ఎమ్మెల్సీ కౌంటీంగ్ మిగిలిన 16 మంది వీరే

నల్గొండ , వరంగల్, ఖమ్మం MLC స్థానం లో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు లో 55 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన తరువాత మిగిలిన అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు

1) డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి- 111190.

2) తీన్మార్ మల్లన్న- 83629.
3) ప్రొఫెసర్ కోదండరాం- 70472.
4) ప్రేమెందర్ రెడ్డి- 39328.
5) రాములు నాయక్- 27713,
6) జయసారధి రెడ్డి -9657,
7) చెరుకు సుధాకర్- 8732 ,
8) గోగుల రాణి రుద్రమ రెడ్డి 7903 ,
9) బరిగెల దుర్గా మహారాజ్ -3534 ,.
10) షేక్ షబ్బీర్ అలీ- 1366,
11) సుడగాని హరి శంకర్ గౌడ్- 681,.

12) కర్ణే రవి- 371
13) ప్రొఫెసర్ జి. వెంకట నారాయణ- 352 ,
,
14) సృజన కుమార్- 224,
15) వేలాద్రి- 208 ,
16) భారతి కురకుల- 200.

వీరిలో కూడ ఎలిమినేట్ అయి చివరికి ముగ్గురు మిగిలే అవకాశం ఉంది.

Related posts

విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు

Drukpadam

ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్యలపై స్పందించిన హెచ్ ఆర్ సి

Drukpadam

అహ్మదాబాద్ పేలుళ్లకేసులో సంచలన తీర్పు …38 మందికి మరణ శిక్ష!

Drukpadam

Leave a Comment