క్రైమ్ వార్తలు

నెలకు రూ. 45 వేల జీతం.. ఆస్తులేమో రూ. 10 కోట్లకు పైనే.. దాడుల్లో బయటపడిన అవినీతి

  • జిల్లా ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేసి రిటైరైన అష్పక్ అలీ
  • ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఫిర్యాదు అందుకున్న మధ్యప్రదేశ్ లోకాయుక్త
  • దాడుల్లో రూ. 46 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 20 లక్షల నగదు స్వాధీనం
  • ఇంట్లో మాడ్యులర్ కిచెన్, లక్షల విలువ చేసే షాండ్లియర్

మధ్యప్రదేశ్‌ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగికి రూ. 10 కోట్లకుపైగా విలువున్న ఆస్తులను చూసి అధికారులు విస్తుపోయారు. లోకాయుక్త దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. షాప్ కీపర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 45 వేల వేతనం పొందుతూ రిటైర్ అయిన అష్పక్ అలీ ఇంట్లో తాజాగా నిర్వహించిన దాడుల్లో రూ. 46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Related posts

వివేకానందరెడ్డి హత్యకేసు…ముగ్గురు ‘సాక్షి’ విలేకరులను ప్రశ్నించిన అధికారులు!

Drukpadam

ఆపరేషన్ చేసి పొట్టలో దూది మరిచిన వైద్యులు.. నాగర్ కర్నూల్ లో బాలింత మృతి

Ram Narayana

ఆస్తి కోసం తండ్రి, సోదరి, ఆమె మైనర్ కుమార్తెను చంపి బావిలో పడేసిన కిరాతకుడు

Ram Narayana