Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ …53 మందితో రెండవ జాబితా సిద్ధం ..ఏ క్షణంలోనైనా ప్రకటించే ఛాన్స్ ..

కాంగ్రెస్ …53 మందితో రెండవ జాబితా సిద్ధం ..ఏ క్షణంలోనైనా ప్రకటించే ఛాన్స్ ..
ఢిల్లి ఏఐసిసి కార్యాలయంలో ముగిసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటి సమావేశం…
వామపక్ష పార్టీలు,సహా 11 స్దానాలు పెండింగ్‌….
ఢిల్లిలొనే రేవంత్, ఉత్తమ్,బట్టి,కోమటిరెడ్డి బ్రదర్స్……
53 స్దానాలకు లైన్ క్లియర్

తెలంగాణాలో అటు బీఆర్ యస్ ఇటు బీజేపీ నుంచి రోజు రోజు కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య పెరుగుతుంది…బీజేపీ ప్రత్యాన్మాయం కాదని నిర్దారించుకున్న పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతుండగా కొందరు బీఆర్ యస్ లో చేరుతున్నారు …కొద్దినెలల క్రితం బీజేపీ లో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఆయనతో పాటు మరికొందరు కీలక నేతలు ఉండటం గమనార్హం …ఈటెల రాజేందర్ వెంట బీజేపీ లో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ చేరారు ..అదేవిధంగా బీఆర్ యస్ కు చెందిన మోత్కపల్లి నరసింహులు , నేతి విద్యాసాగర్ రావు ఉన్నారు ..

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ,సీఎల్పీ నేత బట్టి విక్రమార్క..ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు…

1, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
2, మోత్కుపల్లి నరసింహులు
3, నేతి విద్యాసాగర్
4, ఏనుగు రవీందర్ రెడ్డి
5, కపిలవాయి దిలీప్ కుమార్
6, నీలం మధు ముదిరాజ్ తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Related posts

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

Ram Narayana

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య

Ram Narayana

బీఆర్ఎస్ తప్పులపై 100 అంశాలతో బీజేపీ ఛార్జ్ షీట్!

Ram Narayana

Leave a Comment