Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా. ఎఫెక్ట్ : స్కూళ్ల కు వేసవి సెలవులు పొడిగింపు-ఏపీ సర్కార్

కరోనా ఎఫెక్ట్: స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించిన ఏపీ సర్కారు

  • జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
  • పరిస్థితిని మరోసారి సమీక్షించనున్న ప్రభుత్వం
  • ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వాయిదా

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది. ఈ ప్రకటన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది. జూన్ 30 తర్వాత పరిస్థితిని సమీక్షించి స్కూళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 7 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షలు

Related posts

2022లో రూ.2 లక్షల కోట్ల ఐపీవోలు.. ఎల్ఐసీ నుంచి అతి పెద్ద ఇష్యూ!

Drukpadam

భార‌త ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్ కుమార్‌!

Drukpadam

Drukpadam

Leave a Comment