- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం
- మహిళలతో నిండిపోతున్న బస్సులు
- పురుషులకు సీట్లు కేటాయించారని ఆర్మూర్ బస్టాండ్ వద్ద వ్యక్తి నిరసన
![Man protest infront of bus to seats to men in buses](https://i0.wp.com/img.ap7am.com/bimg/cr-20231216tn657d67483c113.jpg?w=1400&ssl=1)
తెలంగాణ ఆర్టీసీ బస్సులలో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ధర్నాకు దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఉచితమే. దీంతో మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి నిరసన తెలిపాడు. పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ… ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన నిరసన తెలిపాడు. ఆ వ్యక్తి నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.
Telangana Congress rtc bus armoor
![GarudaVega Banner Ad](https://i0.wp.com/img.ap7am.com/thumbless/20230725pa64bfe1063858a.gif?w=1400&ssl=1)
More Telugu News
- రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 100 రోజుల సమయమిస్తాం.. ఆ తర్వాత పోరాటం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరిక
- “ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా” అనడం సరికాదు: కూనంనేని
- మాతో తెగదెంపులు చేసుకున్నట్టు జనసేన ఎక్కడైనా చెప్పిందా?: పురందేశ్వరి
- నాడు కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తప్ప ఎవరూ మాట్లాడలేదు: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్
- ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ లలో భద్రతా లోపాలను గుర్తించిన కేంద్రం
- ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన
- పాతబస్తీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ విజ్ఞప్తి
- ఏకైక టెస్టు:ఇంగ్లండ్ ను మూడు రోజుల్లోనే మట్టికరిపించిన భారత మహిళల జట్టు
- రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు.. ఓ చోట ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారు: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి
- మంత్రి సీతక్కతో స్మిత సబర్వాల్ భేటీ.. ఫొటోలు ఇవిగో!
- రాష్ట్రంలో కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారు: నారా లోకేశ్
- అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని సంపదతో ఇస్తే అప్పులకుప్పగా మార్చారంటూ కేటీఆర్పై విరుచుకుపడిన భట్టి
- గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత: రేవంత్ రెడ్డి
- బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు.. యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలుశిక్ష
- ఉమ్మడి పాలనలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ తెచ్చుకున్నాం: పొన్నం ప్రభాకర్