Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందం

మన పొరుగు దేశమైన టిబెట్ కు చెందిన ఎంపీల బృందం మంగళవారం హైద్రాబాద్ కు వచ్చింది ..ఇక్కడ ప్రభుత్వ పనితీరు సభ్యులకు గల అధికారాలు అధ్యనం చేసేందుకు వచ్చిన బృంద సభలు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు …

ప్రవాస టిబెటన్ పార్లమెంటు సభ్యులు సెరింగ్ యాంగ్‌చెన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఇండియాలో పర్యటిస్తుంది … టిబెట్‌లో పరిస్థితిని సభ్యులు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లుకి వివరించారు.భారతదేశం మరియు టిబెట్ మధ్య సుదీర్ఘ స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. టిబెట్ పరిస్థితులను భట్టి వారిని అడిగి తెలుసుకున్నారు

Related posts

యువ బిలియనీర్లుగా భారతీయ సోదరులు.. వారి నెట్ వ‌ర్త్ ఎంతో తెలిస్తే..!

Ram Narayana

38 ఏళ్ల నాటి జిన్ పింగ్ ఫొటోను బయటకు తీసిన బైడెన్

Ram Narayana

క్యాన్స‌ర్ బాధితుడికి జాక్‌పాట్.. రూ. 10వేల కోట్ల లాట‌రీ!

Ram Narayana

Leave a Comment