Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందం

మన పొరుగు దేశమైన టిబెట్ కు చెందిన ఎంపీల బృందం మంగళవారం హైద్రాబాద్ కు వచ్చింది ..ఇక్కడ ప్రభుత్వ పనితీరు సభ్యులకు గల అధికారాలు అధ్యనం చేసేందుకు వచ్చిన బృంద సభలు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు …

ప్రవాస టిబెటన్ పార్లమెంటు సభ్యులు సెరింగ్ యాంగ్‌చెన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఇండియాలో పర్యటిస్తుంది … టిబెట్‌లో పరిస్థితిని సభ్యులు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లుకి వివరించారు.భారతదేశం మరియు టిబెట్ మధ్య సుదీర్ఘ స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. టిబెట్ పరిస్థితులను భట్టి వారిని అడిగి తెలుసుకున్నారు

Related posts

ఇండియాలో ఎలాన్ మస్క్ ప్రణాళికలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

పొరపాటున పాలస్తీనా సిటీలోకి ఎంటరైన ఇజ్రాయెల్ డ్రైవర్.. కారును తగలబెట్టిన పౌరులు.. !

Ram Narayana

ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం…

Ram Narayana

Leave a Comment