Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

ఏపీ లో జగన్ కు 50 శాతం …ఎన్డీయే కూటమికి 46 శాతం …పార్థదాస్ చాణక్యయ సర్వే

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం యావత్తు ,ఎన్నారైలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్ సర్వే లో షఫాలజిస్టు పార్థదాస్ చాణక్యయ సర్వే ప్రకారం వైసీపీ 50 శాతం ఓట్లతో 110 -120 సీట్లు టీడీపీ కూటమికి 46 శాతం ఓట్లతో 55 -65 సీట్లు వస్తాయని అంచనా వేసింది ..కాంగ్రెస్ ,వామపక్షాల కూటమికి 2 .5 శాతం ఓట్లు , ఇతరులకు 1 .5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది …. టీడీపీ కూటమికి పురుష ఓట్లర్లు 4 శాతం అధికంగా ఓట్లు వేయగా , చంద్రబాబు కూటమికి మహిళలు 12 శాతం అధికంగా ఓట్లు వేసినట్లు ఆ సర్వే తెలిపింది …

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెసుదే హవా ..10 కి 10 మావే అంటున్న నేతలు

Ram Narayana

 లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీ 48 ఓట్లు.. శివసేన అభ్యర్థిని వరించిన అదృష్టం

Ram Narayana

అరుణాచల్ లో కమల వికాసం…సిక్కిం లో క్రాంతికారి మోర్చా జయకేతనం …

Ram Narayana

Leave a Comment