తెలంగాణ వార్తలు

ఖమ్మం నుంచి హైద్రాబాద్ కు నాన్ స్టాప్ బస్సు లు …ఎల్బీనగర్ కు ప్రయాణం 3 గంటలు!

కొత్త రాజధాని ఏసీ బస్సులు
ఖమ్మం నుండి ఎల్బీనగర్ కు ప్రయాణ సమయము మూడు గంటలు మాత్రమే
బస్సులో సెల్ఫోస్ ఛార్జింగ్ పాయింట్ లు కలవు
వాటర్ బాటిల్స్ ఇవ్వబడును
ఖమ్మం నుండి దిల్ సుఖ్ నగర్ నాన్ స్టాప్ రాజధాని ఏసీ బస్సుల సమయాలు :- 04.00 ,05.00, 06.00, 07.00, 16.00, 17.00, 18.00, 19.00
హైదరాబాద్ (ఎంజీబీఎస్ నుండి ఖమ్మం నకు నాస్ స్టాప్ రాజధాని ఏసీ బస్సుల సమయాలు:-
05.00, 06.00, 07.00, 08.00, 16.30, 17.30, 18.30, 19.30
కావున ప్రయాణికులు ఈ సదవకాశమును వినియోగించుకోగలరు మరియు ప్రయాణీకుల ఆదరణ ప్రకారం మరిన్నీ సర్వీసులుపెంచబడును

నాన్ స్టాప్ బస్సులే కాకుండా అదనంగా 24/7 ప్రతి గంటకు ఒక ఏసి బస్సు కలదు.
అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కొరకు www.tgsrtcbus.in లాగిన్ కాగలరు

Related posts

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్లో 66.89, సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత

Ram Narayana

కవిత రాజీనామా పై పునరాలోచించుకోమని మండలి చైర్మన్ గుత్తా సలహా …

Ram Narayana

డిస్కంలను నట్టేట ముంచారు.. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల ఫైర్..

Ram Narayana