Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

9వ రౌండ్ ఫలితాల వెల్లడి: మళ్లీ ఈటలే ముందంజ.. భారీ మెజారిటీ

  • 9వ రౌండ్ లో ఈటలకు 1,835 ఓట్ల ఆధిక్యం
  • బీజేపీకి 5,305.. టీఆర్ఎస్ కు 3,470 ఓట్లు
  • 5,105కు పెరిగిన ఈటల ఆధిక్యం

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో మళ్లీ ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు. ఎనిమిదో రౌండ్ లో వెనుకబడిన ఆయన.. తొమ్మిదో రౌండ్ లో దూసుకొచ్చేశారు. బీజేపీకి తొమ్మిదో రౌండ్ లో 1,835 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఈ రౌండ్ లో బీజేపీకి 5,305 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 3,470 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఇప్పటిదాకా ఈటలకు 40,412 ఓట్లు రాగా.. గెల్లుకు 35,307 ఓట్లు వచ్చాయి. దీంతో ఈటల మెజారిటీ 5,105 ఓట్లకు పెరిగింది.

Related posts

భోగి మంట రహస్యం….

Drukpadam

వడోదర నగరం వరద మయం …వీధుల్లోకి ముసళ్ల భీతిల్లిన ప్రజలు

Drukpadam

అప్ప‌ట్లో సైకిల్‌పై తిరుగుతూ పాలు, పూలు అమ్మాను: మంత్రి మ‌ల్లారెడ్డి!

Drukpadam

Leave a Comment