Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

6 వ రౌండ్ పూర్తి పల్లా లీడ్ 23 వేలు

నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 వ రౌండ్ పూర్తి అయిన తరువాత టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి కి 95,309 ఓట్లు రాగ సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు 73,405 ,కోదండరామ్ కు 56,675 ఓట్లు లభించాయి . ప్రథమ ప్రాధన్యత లెక్కింపుకు ఇక ఒక రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. 6 వ రౌండ్‌లో పల్లాకు 16,198 ఓట్లు రాగ మల్లన్నకు 11,900,కోదండరామ్ కు 10,584 ఓట్లు లభించాయి .ఫలితం తేలాలంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే గాని అభ్యర్థుల భవితవ్యం తెలుస్తుంది. అందుకేసం మరో రోజు ఆగాల్సిందే.

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి 6వ రౌండ్ ఫలితం విడుదల చేశారు. ఆ ప్రకారం ఇప్పటి వరకు అభ్యర్థులు సాధించిన ఓట్లు 6 రౌండ్లు కలిపి ఇలా ఉన్నాయి.

పల్లా రాజేశ్వరర్‌రెడ్డి – 95,317

తీన్మార్ మల్లన్న – 72,474

ప్రొ. కోదండరామ్ – 59,705

ప్రేమేందర్‌రెడ్డి – 34,228

తీన్మార్ మల్లన్న కంటె పల్లా రాజేశ్వరరెడ్డి 22,843 ఓట్ల ఆధిక్యం

కోదండరామ్ కంటె పల్లా రాజేశ్వరరెడ్డి 35,612 ఓట్ల ఆధిక్యం

Note : మొదటి ప్రాధాన్యత ఓట్లకి సంబంధించి ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉంది

Related posts

ఓఆర్ఆర్ టోల్ లీజులో అక్రమాలు… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

Drukpadam

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం!

Drukpadam

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్రం…

Drukpadam

Leave a Comment