Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు తెలంగాణలోని వర్సిటీలకు నూతన వీసీలు!

ఎట్టకేలకు తెలంగాణలోని వర్సిటీలకు నూతన వీసీలు!
10 వర్సిటీలకు వీసీల నియామకం
నిన్ననే గవర్నర్ ఆమోదముద్ర
నేడు జాబితా విడుదల

తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు రెండున్నరేళ్ల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నూతన వీసీలను నియమించింది. కేసీఆర్ సర్కారు కొత్త వీసీల జాబితాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పంపించగా, ఆమె తన ఆమోదం తెలిపారు. అయితే ఈ ప్రక్రియ నిన్ననే పూర్తయినా, జాబితాను అధికారికంగా నేడు విడుదల చేశారు.

నూతన వీసీల జాబితా

తెలుగు విశ్వవిద్యాలయం- కిషన్ రావు
ఉస్మానియా వర్సిటీ- ప్రొఫెసర్ రవీందర్ యాదవ్
కాకతీయ వర్సిటీ- ప్రొఫెసర్ రమేశ్
శాతవాహన వర్సిటీ- ప్రొఫెసర్ మల్లేశం
తెలంగాణ వర్సిటీ- రవీందర్ గుప్తా
అంబేద్కర్ వర్సిటీ- సీతారామరావు
మహాత్మాగాంధీ వర్సిటీ- ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి
పాలమూరు వర్సిటీ- ప్రొఫెసర్ రాథోడ్
జేఎన్టీయూ- కట్టా నర్సింహారెడ్డి
జేఎన్టీయూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్- ప్రొఫెసర్ కవిత దర్యాని

Related posts

రోశయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం…ఆయన ఆదర్శ ప్రాయుడన్న సీఎం జగన్ !

Drukpadam

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. పురందేశ్వరి వివరణ!

Drukpadam

ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ సీరియస్..జైలుకు పంపుతామని సీఎస్ కు హెచ్చరిక!

Drukpadam

Leave a Comment