ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో మారిన బ్యాంకుల పనివేళలు…

-ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు

-బ్యాంకర్ల కమిటీ వెల్లడి

-నిన్న లాక్ డౌన్ పొడిగించిన సర్కారు

-ప్రజా కార్యకలాపాల సమయం పొడిగింపు

తెలంగాణలో నిన్న లాక్ డౌన్ 10 రోజుల పాటు పొడిగిస్తూ, ప్రజా కార్యకలాపాల సమయం పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రజల కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది. ఇంతకుముందు, లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా… బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి. తాజా సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి.

Related posts

ఏపీలో 26 జిల్లాలకు ఎస్పీలు, కలెక్టర్ల నియామకం..

Drukpadam

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: న్యూజెర్సీ ‘మీట్ అండ్ గ్రీట్’లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ!

Drukpadam

కుటుంబం ఆత్మహత్య కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవకు బెయిలు!

Drukpadam