నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా
తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు
లక్నోలో గోవధకు సంబంధించిన కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యాపారిని అక్రమంగా ఇరికించేందుకు అతడి భార్యే రెండుసార్లు కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు.
అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు ఇప్పుడు పసి పిల్లల వరకు చేరాయి. మినియాపాలిస్లో తన తండ్రితో కలిసి కిరాణా దుకాణం
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ H-1B వీసాదారులకు ఊహించని షాక్ తగిలింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వేలాది మంది నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారి వీసా
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలిలో భారీ హిమపాతం కారణంగా పరిస్థితులు భయానకంగా మారాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న మంచు, వారాంతపు సెలవులతో పోటెత్తిన పర్యాటకుల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనాతో వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్తే కెనడాపై కఠిన చర్యలు తప్పవని
అమెరికాలోని మినియాపోలీస్లో ఫెడరల్ ఏజెంట్ కాల్పుల్లో మరణించిన అలెక్స్ ప్రెట్టీ కుటుంబం, ట్రంప్ ప్రభుత్వ వాదనను తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం చెబుతున్నవన్నీ “అసహ్యకరమైన అబద్ధాలు” అంటూ మండిపడింది.
అమెరికాను ఓ భారీ మంచు తుఫాను (మాన్స్టర్ స్టార్మ్) అతలాకుతలం చేస్తోంది. దేశంలోని నైరుతి ప్రాంతంలోని న్యూ మెక్సికో నుంచి ఈశాన్యంలోని న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్గఢ్లోని ఇక్బాల్గఢ్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు, ఎదురుగా వస్తున్న
తాను ప్రేమించిన వ్యక్తి వేరొకరిని వివాహం చేసుకున్నాడనే ఆగ్రహంతో, అతని భార్యను లక్ష్యంగా చేసుకుని ఓ మాజీ ప్రియురాలు దారుణానికి ఒడిగట్టిన ఘటన కర్నూలు నగరంలో సంచలనం
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాహనం
భారతదేశ నైరుతి రుతుపవనాలపై ఎల్నినో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి ఎల్నినో పరిస్థితులు ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గే ప్రమాదం
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సమీపానికి అమెరికా భారీ యుద్ధ నౌకాదళాన్ని తరలిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ,
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేసే పనులను అధికారికంగా
ఆఫ్ఘనిస్థాన్లో మంచు తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంచు కురుస్తుండటంతో ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. గత మూడు రోజులుగా
మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి పార్టీ గెలుపే పరమావధిగా అందరూ సమన్వయంతో సాగాలి సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : మంత్రి పొంగులేటి శ్రీనివాస
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ భవనాన్ని దుండగులు దగ్ధం చేశారు. బళ్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో
సింగరేణి ఆస్తులను కొంతమందికి కట్టబెట్టే ప్లాన్ తో, కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విషపు రాతలు రాస్తున్నారంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ
సినిమా గ్లామర్ ఒక్కటే ఆధారంగా పెట్టుకుని రాజకీయాల్లో దీర్ఘకాల విజయం సాధించడం సాధ్యం కాదని కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియాతో
అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఏబీ వెంకటేశ్వరరావు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో (UNHRC) తమ దేశానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించడంపై ఇరాన్ హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి తాను గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలకు సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తెరదించారు. దీని
ఉన్నత ప్రభుత్వ హోదాల్లో ఉన్నప్పటికీ, ఆడంబరాలకు దూరంగా ఉంటూ ఓ ఐపీఎస్ అధికారిణి, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి నిరాడంబరంగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో నాలుగున్నరేళ్ల కన్నకూతురిని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా కొట్టి చంపాడు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్ లు తగ్గించే యోచనలో ఉన్నట్లు అగ్రరాజ్యం సంకేతాలు వెలువరించింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు డొనాల్డ్ ట్రంప్
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రాత్రంతా చలిలో జాగారం చేశారు. శుక్రవారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు
టీ హబ్ను ఒక ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని, అందులోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న కొన్ని
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై, విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి
తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం
అమెరికాను మంచు తుపాన్ వణికిస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీగా మంచు కురవడంతో పాటు, విపరీతమైన
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వృద్ధురాలి ఇంట్లో పోలీసులు భారీగా బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా
భర్త సంపాదించే సామర్థ్యాన్ని కోల్పోవడానికి భార్య లేదా ఆమె కుటుంబ సభ్యుల చర్యలే కారణమైనప్పుడు, ఆమె భరణం పొందేందుకు అర్హురాలు కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
అంతరిక్షం ఇక కేవలం శాస్త్రీయ పరిశోధనలకే పరిమితం కాదని, భూమి (ఆర్మీ), ఆకాశం (ఎయిర్ ఫోర్స్), నీరు (నేవీ) తర్వాత అంతరిక్షమే నాలుగో యుద్ధ క్షేత్రంగా మారిందని
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) స్థానిక నేతపై దాడి జరగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. మధ్యప్రాచ్యం వైపు భారీస్థాయిలో యుద్ధ నౌకలను పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్
హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్యా కేంద్రం 2026 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించింది. పీజీ డిప్లొమా, డిప్లొమా,
అమెరికా, కెనడా మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనాతో వ్యాపారం కోసం అమెరికా
జనవరి నెలాఖరులో బ్యాంకు పనులు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల చివరలో వరుసగా సెలవులు రానున్నందున బ్యాంకు కార్యకలాపాలకు పెద్ద
తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కూటమి పార్టీల్లో కోవర్టులున్నారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏలూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి.
భారత టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఏజెంటిక్ ఏఐ, ప్రత్యేక జనరేటివ్ ఏఐ స్కిల్స్ ఉన్న నిపుణుల
జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ )అండఇటీవల మృతి చెందిన మద్దెల శ్రీనివాస్66 రూపాయల నగదును కుటుంబసభ్యులకు అందించిన మహబూబాబాద్ జర్నలిస్టులుశ్రీనివాస్ కు ఘనమైన నివాళులు ..
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఈ కేసులో భాగంగా
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో
బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం ఇప్పుడు
ఆదిలాబాద్ జిల్లాలో ఓ రెవెన్యూ ఉద్యోగి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బజార్హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకుడు శశిథరూర్ గైర్హాజరు
మేడారం జాతర నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం శుభవార్తను వెల్లడించింది. సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణ కోసం నిధులను విడుదల చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు స్పందించారు. 2024 మార్చిలో ఫోన్ ట్యాపింగ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క జనగామ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఈరోజు మీడియాతో చిట్చాట్లో
గాజా శాంతి మండలిలో చేరాలంటూ కెనడాకు పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 12 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చోచ్రు
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ
జపాన్లో వివాహ బంధంపై తాజాగా వెలువడిన ఓ సర్వే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయాలకు పెద్దపీట వేసే జపాన్లోనే వివాహ జీవితంపై ఇంతటి అసంతృప్తి వ్యక్తమవడం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమి ప్రచారానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మధురాంతకంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి
మహారాష్ట్ర రాజకీయాల్లో 24 గంటలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీకి చెందిన కార్పొరేటర్ సరిత మస్కే, పార్టీ మారతారన్న ఊహాగానాలకు తెరదించుతూ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో ఓ యజమాని తీవ్ర ఆవేదన
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలైన (ఎన్సీఆర్) నోయిడా, ఘజియాబాద్లలో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అమెరికాలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మిన్నసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఏజెంట్లు ఈ చర్యకు
ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర కారణాలతో స్వస్థలం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది హైదరాబాద్లో స్థిరపడుతుంటారు. అయితే, పాత
పశ్చిమ బెంగాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ భయం ఓ యువకుడి ప్రాణం తీసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఓ నోటీసుతో తీవ్ర ఆందోళనకు గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడని
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ఆయన, అమెరికా
ట్రాఫిక్ రద్దీలో బెంగళూరు నగరం మరోసారి తన స్థానాన్ని దిగజార్చుకుంది. ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ నగరంగా నిలిచింది. నెదర్లాండ్స్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్టామ్
హైదరాబాద్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 270 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రెడీ డేటా సెంటర్ను
బులియన్ మార్కెట్లో ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గురువారం పసిడి, వెండి ధరలు మరోసారి భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి
వైఎస్సార్ జిల్లా, రామాపురం మండలం, గువ్వలచెరువు గ్రామంలో పాత టీవీలు వరుసగా పేలుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం రాత్రి గ్రామంలోని చిన్న ఓబులేషు ఇంట్లో
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో, నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), కమల్ హాసన్ నాయకత్వంలోని
స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత (LOP) హోదా కల్పిస్తే
ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రతిష్ఠాత్మక సంస్థల భాగస్వామ్యాలు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో
ఝార్ఖండ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సింగ్భూం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్లో 15 మంది మావోయిస్టులు హతమయ్యారు. సారండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. క్రికెట్ రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, అద్భుతమైన నాయకత్వ పటిమకు గుర్తింపుగా
భారత క్రికెట్ జట్టును ‘టీమిండియా’ అని పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అర్థం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేసిన నైనీ బొగ్గుగనుల టెండర్ల నోటిఫికేషన్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రవేట్ లిమిటెడ్ రద్దు చేసింది … ఒడిశాలోని నైనీ
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతర సమయంలో వేగంగా గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటికి టీడీపీ నేతలు ఇచ్చిన ప్రతిసవాళ్లతో పట్టణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ
చారిత్రాత్మక కనిష్ఠ స్థాయుల నుంచి భారత రూపాయి ఇవాళ స్వల్పంగా కోలుకుంది. గ్రీన్లాండ్కు సంబంధించిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడంతో మార్కెట్ సెంటిమెంట్కు కొంత ఊరట లభించింది. ఫలితంగా
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్
సినీ నటి కరాటే కల్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్ను హైదరాబాడులోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో
‘ఎక్స్’ (ట్విట్టర్) మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేరు చెప్పగానే, ఎలాన్ మస్క్ ఆయన్ను పదవి నుంచి తొలగించిన ఘటనే గుర్తుకొస్తుంది. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ చెక్ పేరుతో ఓ కొరియా మహిళపై లైంగిక దాడికి పాల్పడిన గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడిని పోలీసులు
టీ20 ప్రపంచకప్ 2026లో ఆడకూడదని బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లో జరిగే మ్యాచ్లు ఆడేందుకు తమ జట్టు నిరాకరిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) స్పష్టం
ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక