జాతీయ వార్తలు

146 కోట్ల‌కు భార‌త జ‌నాభా .. త‌గ్గిన ఫెర్టిలిటీ రేటు: ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌

2025 సంవ‌త్స‌రంలో భార‌త దేశ జ‌నాభా 146 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఓ నివేదిక రిలీజ్ చేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా భార‌త్ నిలుస్తుంద‌ని యూఎన్ డెమోగ్రాఫిక్ రిపోర్టులో తెలిపారు. దేశంలో పున‌రుత్ప‌త్తి శాతం(Fertility Crisis) ప‌డిపోయిన‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు. యూఎన్ఎఫ్‌పీఏ 2025 స్టేట్ ఆఫ్ వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ రిపోర్టులో ఈ విష‌యాన్ని తెలిపారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం ఫెర్టిలిటీ లక్ష్యాల‌ను అందుకోవ‌డం లేద‌ని ఆ రిపోర్టులో చెప్పారు. ఇది నిజ‌మైన సంక్షోభంగా మారుతోంద‌ని, దీనికి గ‌ల కార‌ణాలు కూడా భిన్నంగా ఉన్నాయ‌ని, శృంగారం.. కాంట్రాసెప్ష‌న్‌, ఫ్యామిలీ అంశాల్లో అవ‌గాహ‌న మార‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు ఆ రిపోర్టులో తెలిపారు.

Related posts

బళ్లారి ఘటన… సస్పెండైన ఎస్పీ అత్మహత్యాయత్నం…

Ram Narayana

ఉమ్మడి పౌర స్మృతిపై భిన్నవాదనలు …

Drukpadam

ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌పై లండన్ హోటల్‌లో ఆగంతుకుడి దాడి!

Ram Narayana