Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంకు కాంగ్రెస్ అతిరథ మహారధులు

ఖమ్మంకు కాంగ్రెస్ కు చెందిన అతిరథ మహరదులు అరుదెంచారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జీ మాణిక్యం ఠాకుర్ ,టిపిసిసి అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నిజిల్లాల అద్యక్షులు హజరైయ్యారు. మాణిక్యం ఠాకుర్ ఇతర ఇన్ చార్జీలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు.

Related posts

ఆస్ట్రేలియా ఎన్నికల్లో తమాషా.. లోదుస్తుల్లో వచ్చి ఓటేసిన స్త్రీపురుషులు!

Drukpadam

వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు.. నలుగురి పేర్లను పేర్కొన్న సీబీఐ!

Drukpadam

బీజేపీ ,బీఆర్ యస్ లకు వైయస్సార్ తెలంగాణ పార్టీ దూరం … గట్టు

Drukpadam

Leave a Comment