Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..

బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..
వ్యక్తిగత విమర్శలకు దారితీసుతున్న వడ్ల కొనుగోలు పంచాయతీ
తిట్లపురాణం లంకించుకుంటున్న నేతలు
మోడీ ,అమిత్ షా బూట్లు నాకి వరిధాన్యం పండించమని బండి సంజయ్ అనలేదా ?.. పల్లా
తెలివి తక్కువ వెదవ ఆత్మగౌరవం లేని సన్యాసి బండి సంజయ్ :పల్లా
మోడీ బోడి పాలన గుజరాత్ లో 6 గంటలు కరెంటు కోతలు
నా మీద ఐ టి , ఈడీ దాడులు చేయిస్తావా ? చెత్త నా… కో …కా అంటూ తీవ్రస్వరంతో ధ్వజం

వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్‌ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది..ఇది తీట్ల పురాణానికి దారితీస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ యస్ ఎమ్మెల్సీ రైతు సమన్య సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర రెడ్డి ఒక రేంజ్ లో విరుచుక పడ్డారు .

బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్‌.. తెలంగాణలో రైతులు వరి ధాన్యం పండించాలన్నారని మండిపడ్డారు.. బండి సంజయ్‌కి వరికి.. గోధుమలకు తేడా తెలవదని ఎద్దేవా చేసిన ఆయన.. తెలివి తక్కువ వెదవ, ఆత్మ గౌరవం లేని సన్యాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్‌.. తెలంగాణలో రైతులు వరి ధాన్యం పండించాలన్నారని మండిపడ్డారు.. బండి సంజయ్‌కి వరికి.. గోధుమలకు తేడా తెలవదని ఎద్దేవా చేసిన ఆయన.. తెలివి తక్కువ వెదవ, ఆత్మ గౌరవం లేని సన్యాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మోడీ… బోడి పాలనలో గుజరాత్‌లో ఆరు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్… సిగ్గు శరం ఉందా ? అంటూ ఫైర్‌ అయిన ఆయన.. నీకు తెలుసారా ? తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయా ? అని ప్రశ్నించారు.. నేను రైతు బిడ్డను… నన్ను తిడతావా..? అని నిలదీసిన ఆయన.. మిర్చికి కనీస మద్దతు ధర ఉండదని బండి సంజయ్‌కి తెలియదు… అసలు మిర్చికి ఎంఎస్పీ ఉండదు.. బ్రోకర్ గిరి చేసేది నీవురా? అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఉరికించుడు నీకు రాదు… మేం ఉరికిస్తాం అని హెచ్చరించారు. నా మీద ఐటీ, ఈడీ, సీబీఐ దాడి చేయిస్తావా? దేనికైనా నేను సిద్ధం బండి సంజయ్.. చెత్తనా కొడకా.. పిచ్చి మాటలు మాట్లాడితే… పిచ్చికుక్కలకు పట్టిన గతే నీకు పడుతుందంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. పల్లా మాటలు సంచలనంగా మారాయి .

Related posts

చంద్రబాబుకు ఆపార శక్తిసామర్థ్యాలు…మకాం ఢిల్లీకి మార్చాలని కెవిపి సలహా..!

Drukpadam

చంద్రబాబు ఓ పెద్ద ఉగ్రవాది.. గంజాయి వ్యాపారంలో లోకేశ్ పాత్ర ఉంది: విజయసాయిరెడ్డి!

Drukpadam

బెంగాల్ లో బీజేపీకి ఎదురు దెబ్బ ….

Drukpadam

Leave a Comment