ముందు చూపు లేకనే భారత్ లో కరోనా విజృంభణ … మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మోదీ ప్రభుత్వంపై మెడికల్ జర్నల్ లాన్సెట్ తీవ్ర విమర్శలు
ప్రారంభ విజయాలను భారత్ చేజేతులా నాశనం చేసుకుంది
విమర్శలను తిప్పకొట్టడంపై పెట్టిన దృష్టి కరోనా నియంత్రణపై పెట్టి ఉండే బాగుండేది
అదే జరిగితే ఆగస్టు నాటికి దేశంలో 10 లక్షణ మరణాలు
హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేసినట్టు తప్పుడు ప్రకటనలు
సీరో సర్వే తర్వాతైనా జాగ్రత్త పడి ఉండాల్సింది
ఎన్నికలు, టీకాలు మందకొడిగా సాగడం, భారీ ర్యాలీలు భారత్ కొంపముంచాయి
ముందు చూపులేకనే రెండవ దశ కరోనా విజృభించటానికి కారణమైందిని మెడికల్ జర్నల్ లాన్సెట్ తీవ్ర విమర్శలు మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. దేశంలో రెండో దశలో కరోనా వైరస్ చెలరేగిపోతున్న వేళ మోదీ ప్రభుత్వంపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా, మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ తన సంపాదకీయంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. కరోనా నియంత్రణలో ప్రారంభ విజయాలను భారత్ చేజేతులా నాశనం చేసుకుందని పేర్కొంది.