- మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘటన
- కార్టూన్లు చూస్తూ కేరింతలు
- సెట్టాప్ బాక్స్ లాగడంతో విద్యుదాఘాతం
టీవీ సెట్టాప్ బాక్స్ షాక్ కొట్టిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిందీ ఘటన. టీవీలో కార్టూన్లు చూస్తూ కేరింతలు కొడుతున్న కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.