Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం.. !

  • లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ
  • హైదరాబాద్ ఇన్ఛార్జీగా రాజాసింగ్
  • సికింద్రాబాద్ ఇన్ఛార్జీగా డాక్టర్ లక్ష్మణ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది. 

నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు:

  • ఆదిలాబాద్ – పాయల్ శంకర్ (ఎమ్మెల్యే)
  • పెద్దపల్లి – రామారావ్ పవార్ (ఎమ్మెల్యే)
  • కరీంనగర్ – సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
  • నిజామాబాద్ – మహేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే)
  • జహీరాబాద్ – కె.వెంకటరమణా రెడ్డి (ఎమ్మెల్యే)
  • మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
  • మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
  • సికింద్రాబాద్ – డాక్టర్ లక్ష్మణ్ (ఎంపీ)
  • హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
  • చేవెళ్ల – ఏ వెంకటనారాయణ రెడ్డి (ఎమ్మెల్సీ)
  • మహబూబ్ నగర్ – రామ్ చందర్ రావు (మాజీ ఎమ్మెల్సీ)
  • నాగర్ కర్నూల్ – రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
  • నల్గొండ – చింతల రామచంద్రా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
  • భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
  • వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
  • మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
  • ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

Related posts

 ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమే: రేవంత్ రెడ్డి

Ram Narayana

వివేక్ కంపెనీకి రూ.8 కోట్ల నగదు బదలీ జరిగిందంటూ ఎన్నికల సంఘానికి బాల్క సుమన్ ఫిర్యాదు

Ram Narayana

ఖమ్మమా మజాకానా … !రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు….

Ram Narayana

Leave a Comment