Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

హిమాచల్‌లో సెగలు పుట్టిస్తున్న ఎన్నికల వేడి!

చలిదేశం హిమాచల్‌లో ఎన్నికల ప్రచారం సెగలు పుట్టిస్తున్నది …రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కావడంతో వారు అనర్హతకు గురైయ్యారు …దీంతో అష్టలకు కూడా ఎన్నిక జరుగుతుంది….ఆ ఆరుగురి ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ భవిషత్ ను నిర్ణయించనుండటంతో ఉత్కంఠత నెలకొన్నది …రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీ హోరా హోరి తలపడుతున్నాయి…

లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడంతో.. ఆ స్థానాలకు కూడా ఈ విడతలోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఈ ఆరుగురు బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. బీఎస్పీ బరిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్నది.

Related posts

నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను: తెలంగాణలో ప్రధాని మోదీ…

Ram Narayana

ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అంగీకరించదు: పవన్ ఖేరా

Ram Narayana

పితృస్వామ్యమే అడ్డుపడితే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా కాగలిగారు?: నిర్మలా సీతారామన్

Ram Narayana

Leave a Comment