ఖమ్మం వార్తలు

అశ్వరావు పేటలో చిరుత పులి సంచారం ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో చిరుత పులి సంచరిస్తుందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం జూపల్లి వెంకట రామారావు అనే రైతు, పేట మాలపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటకు వెళ్ళగా చిరుత పులి కనిపించినట్లు చెబుతున్నాడు. రామారావు వెంటనే వచ్చి విషయాన్ని స్థానికులకు తెలపడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికార్లు ఘటనా స్థలానికి చేరుకొని కొబ్బరి తోటలో పులి పాద ముద్రలను గుర్తిస్తున్నారు.

Related posts

మీ నమ్మకాన్ని వమ్ము చేయను.. మంత్రి పొంగులేటి

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థి త్రిబుల్ ఆర్ కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఖమ్మంలో రోడ్ షో !

Ram Narayana

బడికి రాని విద్యార్థి.. ఇంటి ముందు టీచర్లు, విద్యార్థుల ధర్నా!

Ram Narayana