Category : జాతీయ వార్తలు
హోర్డింగ్ కూలిన ఘటనలో మృతి చెందిన బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు
బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. ముంబైలో అకాల...
అమిత్ షాపై ప్రియాంక గాంధీ ఆగ్రహం…
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల...
ప్రియాంక గాంధీ కూతురుపై పోస్టు.. కేసు నమోదు చేసిన పోలీసులు…
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూతురు మిరయా గాంధీని...
హైటెక్ దొంగ.. 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించి కోట్లు కొట్టేశాడు!
రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీసు దెబ్బ రుచి చూసిన ఓ దొంగ...
ముంబైలో 14 మందిని బలిగొన్న 230 అడుగుల అక్రమ హోర్డింగ్!
దుమ్ము ధూళితో కూడిన భారీ ఈదురుగాలులు, వర్షం సోమవారం సాయంత్రం ముంబైపై విరుచుకుపడిన...
భారత్ ఇచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ ను నడపగలిగిన పైలట్లు మా వద్ద లేరు: మాల్దీవుల మంత్రి
భారత్ తమ దేశానికి విరాళంగా ఇచ్చిన మూడు మిలిటరీ విహంగాలను నడిపే సామర్థ్యం...
తెరుచుకునున్న కేదార్నాథ్ ఆలయం…
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది....
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్.. !
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వందేళ్లు దాటిన విదేశీయురాలు...
బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం… 8 మంది మృతి
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లా శివకాశి వద్ద ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర...
మైనర్ కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత.. నెట్టింట! మూడో దశ లోక్సభ...
రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం...
దేశ జనాభాలో తగ్గిన హిందువుల వాటా!
దేశ జనాభాలో మెజారిటీ మతస్తులుగా ఉన్న హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా...
ముదిరిన వివాదం.. సిక్ లీవ్ పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బందిపై వేటు!
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విమానం క్రూ మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల మూకుమ్మడి...
జీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు
జీవిత భాగస్వామి ఉండగా వేరొకరితో సహజీవనంలో ఉండే ముస్లింలు హక్కులు పొందలేరని, అలాంటి...
భారత్ను ఆర్థిక సూపర్ పవర్గా మార్చేందుకు ప్రధాని మోదీ,అదానీ, అంబానీల కృషి!సీఎన్ఎన్ రిపోర్ట్
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుందని, చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా...
వెజ్ శాండ్విచ్ ఆర్డరిస్తే నాన్ వెజ్ డెలివరీ.. రూ.50 లక్షల పరిహారానికి మహిళ డిమాండ్
ఫుడ్ డెలివరీ యాప్లో వెజ్ శాండ్విచ్ ఆర్డర్ చేసిన మహిళ చివరకు నాన్...
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర ఘర్షణలు..ఐదుగురికి గాయాలు…
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో...
ప్రజ్వల్ ను దేశం దాటించారు.. మమ్మల్ని అరెస్ట్ చేయడం దారుణం: కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్...
అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని మోదీ…
లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) కొనసాగుతున్న మూడో దశ పోలింగ్లో ప్రధానమంత్రి...
93 స్థానాల్లో మొదలైన మూడో దశ లోక్సభ పోలింగ్
లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా...
28 ఏళ్లకే ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి విదేశాలకు పారిపోయేదాకా.. ప్రజ్వల్ రేవణ్ణ పతనం!
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకను కుదిపేస్తున్న తాజా అంశం సెక్స్ స్కాండల్.....
పవిత్ర గ్రంథాన్ని చింపాడని యువకుడిని కొట్టి చంపిన సిక్కులు…
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో శనివారం అనూహ్య...
కర్ణాటక సెక్స్ కుంభకోణంలో తండ్రి హెచ్డీ రేవణ్ణ అరెస్ట్..
కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ తిరస్కరణ దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న...
వందే భారత్ వర్సెస్ వందే మెట్రో.. తేడాలు ఏమిటి?
రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సూపర్ హిట్...
తీహార్ జైల్లో కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్!
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి...
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్… ఏడుగురు మావోల మృతి!
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర...
90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ను పరిచయం చేసిన జియో!
దేశంలో అత్యధిక సబ్స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో...
ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా జియో అరుదైన రికార్డు.. చైనా మొబైల్ రికార్డు బద్దలు…
టెలికం రంగంలోకి అడుగుపెట్టీ పెట్టడంతోనే సంచలనం సృష్టించి దేశంలోని అతిపెద్ద టెలికం నెట్వర్క్గా...
173 ఫోన్లు ధ్వంసం చేశారు.. సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేసిన ఈడీ!
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు...
సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయిన నితిన్ గడ్కరీ…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం స్పృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని యవత్మాల్ ఎన్నికల ప్రచార...
ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో ఢిల్లీలో నిరసనలు!
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తమిళనాడు రైతులు పంటలకు మద్దతు ధర కోరుతూ నిరసనకు...
తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసిన డీఆర్డీవో!
దేశంలోని భద్రతా బలగాల కోసం డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)...
భారత ఎన్నికల ప్రశ్నలపై ప్రముఖ ఏఐ చాట్ బాట్ ల మౌనం!
సాధారణంగా కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే చాట్ బాట్ లు మనం...
బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరినీ షాక్ కు గురి చేసే సంఘటన...
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు..దేశీయ విమానరంగంలో సరికొత్త రికార్డు…
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య...
తీహార్ జైలు అధికారులు చెప్పింది అబద్ధం… సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ లేఖ రాశారు: ఆమ్ ఆద్మీ పార్టీ
తనకు రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు కావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్...
బెంగాల్ లో 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు…
పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు,...
65 దాటినా ఆరోగ్య బీమా…హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు
65 దాటినా ఆరోగ్య బీమా…హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు=క్యాన్సర్, గుండెజబ్బులు, ఎయిడ్స్...
మాపై దుష్ప్రచారం జరుగుతోంది: రైల్వే శాఖ
రైళ్లల్లో ఏసీ కోచ్లల్లో విపరీతమైన రద్దీ ఉందంటూ ఇటీవల తెగ వైరల్ అవుతున్న...
బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సింగ్ కన్నుమూత
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన కున్వర్...
భారత్ లో ఓపెన్ ఏఐ తొలి ఉద్యోగిగా ప్రగ్యా మిశ్రా నియామకం…
అమెరికాకు చెందిన కృత్రిమ మేథ (ఏఐ) సంస్థ ఓపెన్ ఏఐ.. భారత్ లో...
బెయిల్ కోసం కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు: ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం...
ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ భూటకం …సి.పి. ఐ (యం. ఎల్) రెడ్ స్టార్
ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ భూటకం …సి.పి. ఐ (యం. ఎల్) రెడ్ స్టార్ఇవి...
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్… 18 మంది మావోల మృతి…
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు భారీ నష్టం వాటిల్లింది. భద్రతా బలగాలతో...
అహమ్మదాబాద్ – ఢిల్లీ మధ్య దూసుకుపోనున్న బుల్లెట్ ట్రైన్..!
ఇక అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రైల్లో 3.5 గంటల్లోనే గుజరాత్ తాజాగా మరో...
నేటి నుంచి నీట్ పీజీ 2024 రిజిస్ట్రేషన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ)...
తీహార్ జైల్లో కేజ్రీవాల్ను వేధిస్తున్నారు… భార్యను కూడా నేరుగా కలవనీయలేదు: ఆప్ నేత సంజయ్ సింగ్
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తీహార్...
అద్వానీని కలిసి అభినందనలు తెలిపిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ…
హర్యానా ముఖ్యమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కలిశారు....
జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి?.. ఏమిటీ పీటీ వారెంట్?
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్...
మాపై వైమానిక దాడులు.. మావోయిస్టుల సంచలన ఆరోపణలు…
మావోయిస్టుల అణచివేత విషయంలో ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో...
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో చుక్కెదురు…
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే...
కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు ధోతీ-కుర్తా యూనిఫాం…
వారణాసిలోని విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో కనిపించనున్నారు....
సికింద్రాబాద్ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు ఇవే!
వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక...
లోక్సభ తొలి దశలో పోటీ చేస్తున్న నేరచరితుల్లో అత్యధికులు బీజేపీలోనే…
లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో పోటీ...
క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
ప్రయాణీకులు ఇకపై డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని రైల్వే...
హిమాచల్ ప్రదేశ్లో భూకంపం!
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత...
ఢిల్లీ మద్యం కేసులో ప్రణాళికలు రచించింది కవితే: ఈడీ
ఢిల్లీ మద్యం కేసులో కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది....
అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్ అధికారి రవి
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి...
ఇది ఆదివాసీ మహిళకు జరిగిన ఘోర అవమానం.. నియంత పాలనకు చక్కటి ఉదాహరణ: మంత్రి సీతక్క
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర...
అయోధ్య కు .. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు
అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు...
ఇన్స్టా రీల్ కోసం ఫ్లైఓవర్పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు....
పబ్లిక్ ప్లేసుల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు.. దేశప్రజలకు హెచ్చరిక
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే...
భారతరత్న అవార్డును స్వీకరించిన పీవీ నరసింహారావు కుటుంబం
పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం...
తెలంగాణలో గూగుల్, యూట్యూబ్ ప్రకటనల్లో బీజేపీ టాప్
తెలంగాణ రాష్ట్రంలో గూగుల్, యూట్యూబ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వడంలో బీజేపీ టాప్లో ఉంది....
త్వరలో భారత్లోని గడియారాలన్నీ ఇస్రో టైం ప్రకారమే!
భారత్లో సాంకేతిక స్వావలంబన దిశగా మరో కీలక అడుగు పడింది. త్వరలో దేశంలోని...
యూపీలో గ్యాంగ్ స్టర్ మృతి… గుండె పోటా,విషప్రయోగమా అనే సందేహాలు…
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ (60) మరణించాడు. బందా...
ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎంపీ మృతి
ఆత్మహత్యాయత్ననం చేసిన ఈరోడ్ (తమిళనాడు) ఎండీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్లోని ఓ...
అసోంలోని ఆ గ్రామమంతా ఒకే కుటుంబం… 1200 మంది ఓటర్లు ఉన్నారు!
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అసోంలోని సోనిత్పూర్ జిల్లా నేపాలిపామ్ గ్రామం ఇప్పుడు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు
ఢిల్కీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్ అరబిందో ఫార్మా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్స్లో...
ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్ ప్రెసిడెంట్గా దళిత విద్యార్థి ధనంజయ్
ఆదివారం జరిగిన జేఎన్యూఎస్యూ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్) ఎన్నికల్లో దళిత...
ఆదివారమైనా సరే మార్చి 31న ఆ బ్యాంకులన్నీ పనిచేయాలి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర...
ఎన్నికల వేళ లక్నోలో నిషేదాజ్ఞలు …మే 17 వరకు 144 సెక్షన్..
ఎన్నికల వేళ లక్నోలో నిషేదాజ్ఞలు …మే 17 వరకు 144 సెక్షన్..లోక్సభ ఎన్నికలు,...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్
అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన...
జ్ఞానవాపి మసీదు కింద దొరికినవి ఇవే..!
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదిక...
ఫిబ్రవరి 16న భారత్ బంద్.. పిలుపునిచ్చిన రైతు బీకేయూ
పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఫిబ్రవరి 16న...
ఈ ఏడాది 1132 మందికి గ్యాలంట్రీ అవార్డులు
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 1132 మంది ఉద్యోగులకు కేంద్ర హోంశాఖ...
ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం… కుమార్తె భవతారిణి కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె...
కారు ప్రమాదం… బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు...
పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు… పరారీలో నిందితులు
తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివణన్, కోడలు మెర్లినా పరారీలో...
అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో...
అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను: రాష్ట్రపతికి ప్రధాని మోదీ లేఖ
అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను… అయోధ్య ధామ్లో గడిపిన...
బీహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్కు భారతరత్న
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది....
మథురలో కృష్ణుడి గుడి కోసం రాజస్థాన్ మంత్రి ప్రతిజ్ఞ
శ్రీకృష్ణుడి జన్మస్థలం మథురలో ఆలయం నిర్మించే వరకూ ఒక్క పూట భోజనం మాత్రమే...
రాహుల్ గాంధీని ఆలయంలోకి అనుమతించని సిబ్బంది.. నడి రోడ్డుపై కూర్చుని నిరసన
అసోంలోని బటద్రవ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ...
మేఘాలయ పైనాపిల్స్ రుచి చూసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సంగతి...
త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం.. అసలు ఏమిటీ బడ్జెట్?
ఏప్రిల్-మే నెలల్లో దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం...
ఈడీ సమన్లు అందుకున్నాక విచారణకు హాజరు కావాల్సిందే. లేదంటే జరిగేదిదే..!
ఆర్థిక నేరాలపై విచారణ జరిపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి...
రామ సేతు తీరంలో ప్రధాని మోదీ.. !
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామాయణంతో...
రామేశ్వరంలోని పురాతన రామనాథ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు రామేశ్వరంలోని పురాతన...
సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం… వీడియో ఇదిగో
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది....
రామజన్మభూమిలో రాముడి విగ్రహప్రతిష్ఠ ప్రధాని మోడీజీ తలపెట్టిన మహాయజ్ఞం…పొంగులేటి
రామజన్మభూమిలో రాముడి విగ్రహప్రతిష్ఠ ప్రధాని మోడీజీ తలపెట్టిన మహాయజ్ఞం… పొంగులేటిమోడీజీ లాంటి వ్యక్తి...
ముఖేశ్ అంబానీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు.. అయోధ్య టాప్ గెస్టులు వీరే!
ప్రస్తుతం యావత్ దేశం శ్రీరాముడి భక్తిభావంతో నిండిపోయింది. శ్రీరాముడి నామస్మరణతో దేశం మారుమోగుతోంది....
శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు!
అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా రెండు రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో...
బాల రాముడి విగ్రహం ఫొటో వైరల్.. తప్పుపట్టిన ఆచార్య సత్యేంద్ర దాస్
అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే విగ్రహం ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన...
500 నోటుపై రాముడి ఫొటో ముద్రించాలి.. ఇది 100 కోట్ల హిందువుల డిమాండ్: రాజాసింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. రూ....
తడబడి కిందపడబోయిన తమిళనాడు సీఎం స్టాలిన్.. చెయ్యి పట్టుకుని నడిపించిన ప్రధాని మోదీ.. !
నడుస్తుండగా తూలి పడబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించారు...
ఆ పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనైతే అయోధ్య వెళుతున్నా.. తేల్చి చెప్పిన హర్భజన్సింగ్
ఇతర పార్టీలతో తనకు సంబంధం లేదని, తానైతే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళుతున్నానని...
దేశంలోనే తొలి హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకా కనిపెట్టిన హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ తాజాగా హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకాను...
అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకకు కేసీఆర్ కు ఆహ్వానం
ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య...