తెలంగాణ వార్తలు

నూతన సీఎస్ రేసులో ఐఏఎస్ జయేష్ రంజన్

నూతన సీఎస్ రేసులో ఐఏఎస్ జయేష్ రంజన్

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి…ప్రస్తుతం సీఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు .. ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రామకృష్ణారావు పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి సర్కార్ …ఈ మేరకు కేంద్రానికి లేఖను సైతం రాసింది …మరో ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జయేష్ రంజాన్ వైపే ముగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని సమాచారం…

Related posts

వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు

Ram Narayana

వాహన రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్.. ఇక అంతా ఆన్‌లైనే!

Ram Narayana

గ్రూప్-2 పరీక్షలు రాస్తుండగా గుండెపోటు… అభ్యర్థిని మూడో అంతస్తు నుంచి మోసుకుంటూ వచ్చిన ఎస్సై

Ram Narayana