

తెలంగాణలో యూరియా కష్టాలు తొలగించండి
- కేంద్ర మంత్రి నడ్డాకు బీఆర్ఎస్ వినతి
తెలంగాణ రాష్ట్రానికి సరిపడ యూరియాను తక్షణమే సరఫరా చేయాలని, యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తక్షణమే తొలగించాలని కోరుతూ.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి జేపీ నడ్డాను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర లు..సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి…