ఆంధ్రప్రదేశ్

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ

  • మరోసారి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన వైనం
  • ఈ-మెయిల్ ద్వారా జనసేనకు తెలియజేసిన ఈసీ
  • ఉత్తర్వుల ప్రతులను పవన్‌కు అందజేసిన పార్టీ లీగల్ సెల్ చైర్మన్
EC allots Glass symbol to Janasena

జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా మరుసారి గాజును గ్లాసును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఈ మేరకు పార్టీకి ఈ-మెయిల్ చేసింది. ఈసీ ఉత్తర్వుల ప్రతులను జనసేన లీగల్ సెల్ చైర్మన్ ఇ.సాంబశివ ప్రతాప్ మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన పవన్..ఈసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. 

గత సార్వత్రిక ఎన్నికలతో పాటూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేతలు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన విషయం తెలిసిందే. 

Related posts

అయ్యన్న పాత్రుడిపై సీఐడీ దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Drukpadam

మార్చి నెల జీఎస్టీ వసూళ్ల వివరాలు వెల్లడించిన కేంద్రం!

Drukpadam

శ్రీశైలంలో యాంఫీ థియేటర్ నిర్మాణంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి! 

Drukpadam