Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు…కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ..

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు

విమానాల పై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్ట్​లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీచేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌కు పాల్పడేవారికి జీవితఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. చట్టంలో మార్పుల ప్రకారం కఠిన శిక్షలు, జరిమానా ఉంటుందని తెలిపారు.

Related posts

ఫోన్లో మాట్లాడుతూనే సీఎంకు సెల్యూట్.. ఏఎస్పీపై బదిలీ వేటు…

Ram Narayana

లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి…

Ram Narayana

వచ్చే జనవరిలో వందే సాధారణ్ రైళ్లు.. ప్రత్యేకత ఏంటంటే..!

Ram Narayana

Leave a Comment