చైనా తీవ్ర జనాభా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో జననాల రేటును పెంచేందుకు, యువతను పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.
అశ్వాపురంలో మరో కీలక ప్రాజెక్ట్…రూ. 160 కోట్లు వ్యయంతో..ఆక్సిజన్-18 ప్లాంట్ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు ఈనెల 31 శంకుస్థాపనఆక్సిజెన్ -18 విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం100 కిలోల
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరం పార్టీ కార్యకర్తల
నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లానని, దీంతో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నేను పార్టీ
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో
హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు
పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ కేసులు వెలుగుచూడటంతో పలు ఆసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. థాయ్లాండ్, నేపాల్, తైవాన్ వంటి దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్ తరహా
అమెరికాలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. సోమాలియా మూలాలున్న యూఎస్ చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్పై దాడి జరిగింది. మినియాపోలిస్లో ఆమె నిర్వహిస్తున్న టౌన్ హాల్ సమావేశంలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వారసత్వంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, తన తర్వాత
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని అయిన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం
మహారాష్ట్రలోని నాసిక్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల క్రితం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని కక్ష తీర్చుకునేందుకు ఓ 16 ఏళ్ల బాలుడు బీఎండబ్ల్యూ కారుతో
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హమాస్ మధ్య కొత్త బంధం బలపడుతున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్కు చెందిన లష్కరే కమాండర్ ఫైసల్ నదీమ్, హమాస్
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ నిన్న చారిత్రక కనిష్ఠ స్థాయికి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించే దిశగా ఓ పారిశ్రామికవేత్త వినూత్న బహుమతిని ప్రకటించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన వారికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు, యూనివర్సిటీలు కొత్తగా హెచ్-1బీ వీసా పిటిషన్లు దాఖలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్ అసహనం వ్యక్తం చేశాడు. ఓ ప్రయాణికురాలి పట్ల దురుసుగా
ఉద్యోగం అంటే ఆఫీసులో కూర్చొని చేసే పనే కాదు, వినూత్నంగా ఆలోచిస్తే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలుంటాయి. కెనడాకు చెందిన ఓ యువకుడు చేస్తున్న సైడ్-గిగ్ ఇప్పుడు
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం సాగుతున్న అంతర్గత పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులో మంగళవారం నిర్వహించిన ఓ నిరసన సభలో
స్టాక్మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను మోసగించిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు
రాష్ట్రంలో భారీ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్, బ్రెజిల్కు చెందిన ఎంబ్రాయెర్ సంస్థతో కుదుర్చుకున్న
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని
ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామతి ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా
హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక కారు అగ్నికి ఆహూతైంది. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వ్యూహంపై
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సమీప బంధువు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం
తెలుగు సినిమాలో కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్న లెజెండరీ నటుడు మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో సన్నిహితంగా
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన, ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రాట్యుటీ అర్హత, చెల్లింపు కాలపరిమితులు,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నిన్న
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఇన్వెస్టర్ల
ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందులో ఆమె పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తూ, ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర రేపు (జనవరి 28) ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలోని మేడారం
కాలిఫోర్నియాలో కదులుతున్న ఎస్యువీ నుంచి 19 నెలల బాలుడు కిందపడిన సంఘటనలో పోలీసులు ఆ బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జనవరి 20న చోటుచేసుకుంది.
భారత్ – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా మరో అడుగు పడింది. పారిస్ సమీపంలోని బుస్సీ-సెయింట్-జార్జెస్లో నిర్మాణమవుతున్న మొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, తెలుగుదేశం పార్టీలో మాత్రం తాను ఒక సామాన్య కార్యకర్తనే అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చాటిచెప్పారు. అధికారిక హోదాలు,
రెండు వారాల క్రితం కిడ్నాప్నకు గురైన జంషెడ్పూర్ వ్యాపారవేత్త దేవాంగ్ గాంధీ కుమారుడు, 24 సంవత్సరాల కైరవ్ గాంధీని కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు రక్షించారు. ఈ
సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ నేతృత్వంలో
తమిళనాడులో మరోసారి పోలీస్ ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. పెరంబలూరు జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో కరడుగట్టిన నేరగాడు అళగురాజా హతమయ్యాడు. పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు
పామాయిల్లో అంతర పంటగా పసుపు, మంత్రి తుమ్మల ప్రయోగం సూపర్ హిట్ రాష్ట్రంలో సరికొత్త సాగు విప్లవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా అడుగులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేశ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తాను బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో తన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో ఉన్న కెన్నడీ స్కూల్లో ‘లీడర్షిప్ ఇన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ కార్యాలయం, మదీనా చౌరస్తాలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన ఒక పని నిమిత్తం తాను మంత్రిని కలిశానని,
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు మంగళవారం అంతరాయం కలగనుంది. వారానికి ఐదు రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)
ఇటీవల జరిగిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో నగరవాసులు 12 మంది జెన్-జెడ్ కార్పొరేటర్లను ఎన్నుకున్నారు. వారిలో 22 ఏళ్ల కశీష్ పుల్వారియా అతిపిన్న వయస్కురాలు.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్ ధరించిన చారిత్రక ‘బ్యాగీ గ్రీన్’ టోపీ వేలంలో రికార్డు ధర పలికింది. గోల్డ్ కోస్ట్లో సోమవారం జరిగిన వేలంలో
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ద చర్యలు…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిసన్న వడ్లు పండించిన 39,475 రైతుల ఖాతాలో 113 కోట్ల 57 లక్షలు జమ..26 కోట్ల 31
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు
బంగ్లాదేశ్లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై కొనసాగుతున్న హింసాత్మక దాడులు ఆ దేశంలోని భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేపుతున్నాయి. గత కొన్ని నెలలుగా అనేక ప్రాంతాల్లో హిందువుల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక విదేశీ పర్యటనలో ఎలాంటి సమాచారం లేకుండా వ్యక్తిగత పర్యటనపై వెళ్లారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి నెలకొన్నాయని అన్నారు. ఈ
రూ. 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్ను దొంగిలించినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర పేర్కొన్నారు. గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ. 400
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశరాజధాని ఢిల్లీలో అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో జరిగిన అద్భుతమైన పరేడ్ ముగిసిన అనంతరం, ఈ వేడుకలు “దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీక” అని
రూ.26 వేలకే కారు అంటూ ప్రకటన.. పోటెత్తిన జనాలు.. చేతులెత్తేసిన వ్యాపారి! గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26 వేలకే కారు అమ్ముతామని ప్రకటించిన ఒక పాత కార్ల
భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని, ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు తన కారుతో ఎస్సైని
విద్యాహక్కును కాపాడేందుకు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు ..పీడీఎస్ యూజయప్రదంగా ఖమ్మంలో 23 వ మహాసభలుమోడీ ప్రభుత్వ నూతన జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేయాలియూజీసీ నూతన
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఔన్సు బంగారం ధర తొలిసారిగా 5,000 డాలర్ల మైలురాయిని దాటింది. మన
మీడియా ముసుగులో చెలామణి అవుతున్న నకిలీ జర్నలిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రిడేషన్లు లేకుండానే జర్నలిస్టులుగా చలామణి అవుతున్న కొందరు తమ
విజయవంతమైన భారత్… ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అన్నారు. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహుజా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతుండగా, తాజాగా
సంక్రాంతికి థియేటర్లలో దూసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ
నారాయణపేట జిల్లా మక్తల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేస్తుండగా, జెండా కర్ర విరిగిపడటంతో ప్రమాదం
అమెరికాలో సన్ ఫార్మా, సిప్లా మందుల రీకాల్… కారణం ఇదే! దేశీయ ఫార్మా దిగ్గజాలైన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, సిప్లా అమెరికా మార్కెట్ నుంచి తమ ఉత్పత్తులను
తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న రష్యా, ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు భారత్ వైపు చూస్తోంది. ఈ ఏడాది దాదాపు 40,000 మంది భారతీయ కార్మికులను నియమించుకోవడానికి
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల్లో భారతీయుల సంఖ్యే ఎక్కువని తాజా నివేదికల్లో బయటపడింది. అక్రమంగా సరిహద్దులు దాటి పెద్ద సంఖ్యలో భారతీయులు పట్టుబడుతున్నారని తేలింది. యూఎస్ కస్టమ్స్
సింగరేణి టెండర్లుపై ఛీఫ్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ తో విచారణ జరిపించాలని బిజెపి జాతీయ నాయకులు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో జరుగుతున్న
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి అదరగొట్టింది. గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా
ప్రముఖ సినీ నటులు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్లకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. కళారంగంలో వారు
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు. అయితే ఈ నియామకంపై ఆయన సోదరి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి
ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తన ప్రభుత్వ పదవికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోగా,
గత వారం భారత స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ప్రతికూల సెంటిమెంట్ కారణంగా దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీలలో తొమ్మిది సంస్థల మార్కెట్
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏబీఎన్ ఛానెల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో తమ పార్టీ నేతలు పాల్గొనరని, అలాగే
వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా, స్పెషల్ గా జరుపుకోవాలని భావించిన మీరట్ కు చెందిన జంట రుద్రప్రయాగ్ లోని ఓ ఆలయాన్ని వేదికగా ఎంచుకుంది. ఏర్పాట్లన్నీ చేసుకుని కుటుంబాలతో
తమిళనాడులో హిందీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ చోటు లేదని డీఎంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ‘భాషా అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా
ఇరాన్ ను యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా సైనిక బలగాలు ఇరాన్ వైపు కదులుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా ఈ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు జపాన్లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘పుష్ప 2’ చిత్రాన్ని ఇటీవల
ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగిన తర్వాతే చాలామందికి ఆ రోజు మొదలవుతుంది. రోజులో నాలుగైదుసార్లు తాగకుండా ఉండలేని కాఫీ ప్రియులకు శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. కాఫీ
2026 టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఐసీసీ మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ఐసీసీ తీరుపై పీసీబీ ఛైర్మన్ చేసిన ఘాటు