వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ను బంధించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ లో రహస్య ఆయుధాన్ని వాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అమెరికా
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉద్యోగాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధానమంత్రి తర్వాత అత్యంత
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను రాబట్టింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జరిపిన చర్చల
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కృత్రిమ మేధ (AI) విషయంలో ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఏఐ ప్రభావంతో ఉద్యోగ
కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దీపక్ ఆత్మహత్యకు కారణమైందన్న ఆరోపణలపై షిమ్జితా ముస్తఫా(35)ను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ మరణానికి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గ్రీన్లాండ్, మొత్తం ఆర్కిటిక్ ప్రాంత భద్రత విషయంలో నాటోతో ఒక కీలక ఒప్పందానికి ఫ్రేమ్వర్క్ కుదిరినట్టు ఆయన
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని “అద్భుతమైన నాయకుడు”గా అభివర్ణించిన
ఏపీని ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన, యూఏఈ విదేశీ వాణిజ్య
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లతో
గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలనీ సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా డిమాండ్సంపన్న వర్గాలపై మోడీకి ఉన్న ప్రేమ పేదలపై లేదని విమర్శమతోన్మాద వ్యతిరేక శక్తులను కూడగడతామని వెల్లడిమోడీ
రాష్ట్రానికి పెట్టుబడులు ..రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి .. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో కలిసి
కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ప్రారంభం గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులకు మంచి డెన్ గా ,కంచుకోటగా మారిన కర్రె గుట్టలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్టల్లో
తెలంగాణ రాష్ట్రంలోని ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో యువ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు బంగారంతో తులాభారం
ఐరోపా సరైన దిశలో పయనించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2026 మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ఫాలోఅప్ సదస్సును ప్రతి సంవత్సరం తెలంగాణలో నిర్వహించాలని ఆయన సూచించారు. దావోస్లో
అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి
వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’
పాకిస్థాన్లోని లాహోర్ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డు సృష్టించింది. స్విట్జర్లాండ్కు చెందిన వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ‘IQAir’ విడుదల చేసిన జాబితాలో లాహోర్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగిన ‘జాయ్ అవార్డ్స్ 2026’ వేడుకలో పాల్గొన్నారు. నలుపు రంగు దుస్తుల్లో రెడ్ కార్పెట్పై
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు డెన్మార్క్ పార్లమెంట్లో ఊహించని పరాభవం ఎదురైంది. ఖనిజ నిక్షేపాలకు నిలయమైన ‘గ్రీన్లాండ్’ ద్వీపాన్ని అమెరికాకు విక్రయించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనపై
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఉద్యోగం నుంచి తొలగించబడిన ఓ ఆర్టీసీ కండక్టర్ మనస్తాపంతో మరణించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, మృతదేహంతో డిపో ఎదుట
భార్యాభర్తలు కలహించుకోవడానికి కోర్టులే దొరికాయా? అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైవాహిక జీవితంలో తలెత్తే గొడవలకు కోర్టులను యుద్ధభూములుగా మార్చుకుని వ్యక్తిగత కక్ష సాధింపులకు
పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ పనిచేస్తున్న భారత దౌత్య అధికారులు, ఇతర సిబ్బంది కుటుంబ
అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక శకం ముగిసింది. భారత సంతతికి చెందిన ధీశాలి, నాసా స్టార్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) అంతరిక్ష ప్రయాణాలకు వీడ్కోలు పలికారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)పై కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ సంచలన ప్రసంగం చేశారు. దశాబ్దాలుగా అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అంతర్జాతీయ వ్యవస్థ ఇక అంతమైందని
భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఎన్నికల అధికారుల ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పలువురు
క్యాన్సర్ చికిత్స రంగంలో హైదరాబాద్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణతో కీలక ముందడుగు వేశారు. చర్మ క్యాన్సర్ (మెలనోమా)ను దుష్ప్రభావాలు లేకుండా అత్యంత సమర్థవంతంగా నాశనం చేసే ఒక
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికను ప్రారంభించింది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పరస్పరం అనుసంధానిస్తూ
నమ్మకం సడలితే ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడరని భాగ్యనగరంలో జరిగిన మూడు దారుణ ఘటనలు నిరూపిస్తున్నాయి. అనుమానం, పగ, క్షణికావేశం పచ్చని సంసారాలను చిధ్రం చేస్తున్నాయి. ఒకచోట భార్యను
ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ట్రిక్ ప్లే చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన
వైద్య సాంకేతిక రంగంలో చైనా పరిశోధకులు ఒక అద్భుతమైన ముందడుగు వేశారు. కంటిలోని అత్యంత సున్నితమైన భాగాల్లోకి స్వయంచాలకంగా (అటానమస్) ఇంజెక్షన్లు ఇచ్చే ఒక రోబోటిక్ వ్యవస్థను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై యూకే పార్లమెంట్ సభ్యుడు ఎడ్ డేవీ తీవ్రంగా మండిపడ్డారు. గ్రీన్ లాండ్ విషయంలో ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్
సిట్ నన్ను అడగడం కాదు.. నేనే సిట్కు వంద ప్రశ్నలు వేశా: ఏడు గంటల విచారణ అనంతరం హరీశ్ రావు 20-01-2026 Tue 19:43 | Telanganahttps://d-1025813003333399841.ampproject.net/2512221826001/nameframe.html
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం ఘోర కలి చోటు చేసుకుంది. సామాన్య తగాదాలు పెను విద్వేషంగా మారి ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ముగ్గురిని ఆసుపత్రి పాలు
లెఫ్ట్ సెమినార్ లో కమ్యూనిస్టులకు భట్టి పాఠం..వామపక్షాలు ఐక్యంగా కదలాలని సూచనమార్క్స్ చెప్పినట్లు వర్గపోరాటాల ద్వారానే సమసమాజస్థాపనప్రజాస్వామ్యానికి సవాళ్లు విసురుతున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలుసరికొత్త
ఉపాధి హామీ పథక పరిరక్షణకు ఉద్యమాలు -ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపి -సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న
-మద్యంపై మారని ప్రభుత్వ తీరు-సిపిఐ నాయకులు కె. నారాయణ మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా చూస్తూ ప్రజలను దోచుకుంటున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు… బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి
మేడారంలో ఆధునికీకరించిన గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు
కన్నకొడుకు ప్రయోజకుడైతే ఏ తల్లికి మాత్రం ఆనందం ఉండదు? అలాంటి ఓ మధురమైన ఘట్టానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను కట్టిపడేస్తోంది. సెంట్రల్ రిజర్వ్
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న టారిఫ్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఐరోపా సమాఖ్య (EU) సిద్ధమవుతోంది. గ్రీన్లాండ్ అంశంలో తమపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుండటంతో,
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు హై-స్పీడ్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మంది గాయపడ్డారు. దేశ
మేడారంలో తెలంగాణ క్యాబినెట్ అసాధారణ భేటీకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల నిర్మాణకి భూములు ఇవ్వాలని నిర్ణయం2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలుహైద్రాబాద్
పటాన్చెరు శాసనసభ్యుడు మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పిదమని ఆయన పేర్కొన్నారు. పటాన్చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. ఛత్రూ ప్రాంతంలోని సోనార్
కదం తొక్కిన కామ్రేడ్స్…ఎరుపెక్కిన ఖమ్మంఎటు చూసినా అరుణ పతాక రెపరెపలేనభూతో నా భవిష్యత్తు లా జనసేవాదళ్ కవాత్ఆకట్టుకున్న కళారూపాలు ..పాటలతో అదరగొట్టిన కళాకారులు సీపీఐ శతాబ్ది ఉత్సవాల
చరిత్ర లేని వారు దేశభక్తులా-సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో డి. రాజా-ప్రజల కోసం మరో వందేళ్లు పోరాటానికి సిద్ధం-ట్రంప్ తీరును ఎర్ర జెండా అడ్డుకుంటుంది.-అమెరికాను ప్రశ్నించే శక్తిని
ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ తమ మాట వినకపోతే బెరింపులకు పాల్పడుతూ ,సైన్యాన్ని సైతం పంపి తన దాష్టికాలను సాగిస్తూ ప్రపంచ శాంతిదూతగా ప్రకటించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సంస్థలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తమ మంత్రుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు రాయవద్దని, మీడియా సంస్థల మధ్య ఏవైనా
భట్టిపై కథనాలు…నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన డిప్యూటీ సీఎంకొత్తగా టెండర్లు పిలవాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశంతనపై వచ్చిన ఆరోపణలు కట్టుకథలని తీవ్రంగా
మున్సిపల్ ‘నగారా’.. హస్తం జోరు! ఖమ్మం : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార
రేపు వనదేవతల సమక్షంలోమేడారంలో మంత్రివర్గ భేటీ…ప్రభుత్వ ముఖ్యులంతా రేపు మేడారం జాతరలోనేములుగు నుంచి మేడారం వరకు 45 కి.మీ. పరిధిలో దాదాపు 300 మంది బసకు ఏర్పాట్లురాత్రి
ఖమ్మంలో జరిగే సిపిఐ వందేళ్ల ఉత్సవాలకు అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి …సిపిఐ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారుసిపిఐ జాతీయ కార్యదర్శి డి .రాజా ,రాష్ట్ర కార్యదర్శి
దర్భాంగా మహారాణి రాజే ‘ కామసుందరి దేవి మరణందేశానికి 600 కిలోల బంగారం..సొంత విమానం ప్రభుత్వానికి అందించిన ఘనత ఆమెదితనదని గుణంతో ఎందరికో ఆదర్శంగా నిలిచినా వీర
నల్గొండ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్ హోదా లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండను
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పాకిస్థానీ మూలాలున్న వ్యక్తులు నడుపుతున్న గ్యాంగుల ఆగడాలు మరోసారి తీవ్ర కలకలం సృష్టించాయి. తాజాగా పశ్చిమ లండన్లోని హౌన్స్లో ప్రాంతంలో 15 ఏళ్ల
చరిత్రను తిరగరాయడం తెలుగువాళ్లకే సాధ్యమని, ప్రపంచ గతిని మార్చే శక్తిసామర్థ్యాలు మనవారికి ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సత్తాను చాటేలా, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్,
ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.22.20 కోట్ల భారీ జరిమానా విధించింది. గత ఏడాది డిసెంబర్లో వేలాది విమానాలను
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన, రూ.1,284 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో తమను నిర్వీర్యం చేశామని భావిస్తున్న బీజేపీ నేతలకు అది ఎప్పటికీ సాధ్యం కాదని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను అమెరికా బలగాలు అరెస్టు చేసి ఫ్లోరిడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మదురో అరెస్టు
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన సత్తా చాటింది. ఒకప్పుడు ఈ పార్టీ హైదరాబాద్కు, అందులోనూ పాతబస్తీకే పరిమితమని భావించేవారు. కానీ, గత
తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్పర్సన్
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ప్రాంతాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ, లాతూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 70
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితలు పలు ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పాంగార్కర్, జాల్నా కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర
ఖమ్మంలో లక్షలాదిమందితో 100 సంవత్సరాలు ఎర్రజెండా పండుగ…కూనంనేనిఎర్రజెండా అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారుకమ్యూనిస్టుల ఐక్యత అవసరం, అనివార్యందేశ సంపద రక్షణలో కమ్యూనిస్టులుచారిత్రిక ఘటనలో భాగస్వాములు కండిమా నినాదాలే పరిపాలనా
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో నాణ్యతాలోపాలు..!ఇరుకు రోడ్.. ప్రమాదాలకు అవకాశంరోడ్డుపై టు వీలర్స్ , ట్రాక్టర్లు ,ఆటోలు నిషేధం పకడ్బందీగా ఉంటుందా …?130 కిలోమీటర్లు ..3500
ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ‘షబ్-ఎ-మెరాజ్’ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల
సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై విచారణ స్పీకర్కు నాలుగు వారాలు గడువు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు నివేదిక సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో
ఒడిశాలో భారత పురాతన చరిత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆనవాళ్లు బయటపడ్డాయి. సంబల్పుర్ జిల్లాలోని రైరాఖోల్ ప్రాంతంలో ఉన్న భీమ మండలి గుహల్లో దాదాపు 15,000 ఏళ్ల
ఇరాన్పై అమెరికా సైనిక దాడిని నివారించేందుకు మూడు గల్ఫ్ దేశాలు తీవ్రంగా దౌత్య ప్రయత్నాలు చేసి సఫలమయ్యాయి. ఇరాన్కు మరో అవకాశం ఇవ్వాలని సౌదీ అరేబియా, ఖతార్,
రాజభవనాల్లో పుట్టి, కనీవినీ ఎరుగని వైభవాన్ని చూసిన ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఇరాన్ చివరి చక్రవర్తి మహమ్మద్ రెజా పహ్లవీ, మహారాణి ఫరా పహ్లవీల చిన్న
దేశంలోనే అత్యంత సంపన్నమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అధికార బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమి భారీ విజయం ఖాయమని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో సంబరాలను చేసుకున్నారు. ఈ వేడుకల్లో భార్య శోభమ్మ, కుమారుడు