పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించిన ‘సంక్రాంతి అల్పాహార విందు’ను హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంప్రదాయం 50వ వసంతంలోకి అడుగుపెట్టడం ఈ
రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) మాస్కోలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఒక దౌత్యవేత్తను బహిష్కరించింది. గూఢచర్యం ఆరోపణల ఎదుర్కొంటున్న ఆ దౌత్యవేత్త రెండు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 52 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోయారు. వీరిలో 21
సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఆనవాళ్లను తుడిచివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పండుగ రెండో రోజైన గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన ఓ భారీ పందెం అందరి దృష్టిని
తిరువనంతపురం కార్పొరేషన్కు చెందిన 20 మంది బీజేపీ కౌన్సిలర్లకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం దేవుడి పేరు మీద కాకుండా, బహుళ
కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈడీ అధికారుల
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, అనంతరం అధికార పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె
ముఖ్యమంత్రి చంద్రబాబు మకర సంక్రాంతి పండుగను తన స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి
పొంగల్ పండుగ వేళ తమిళనాడులో జల్లికట్టు పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ పురాతన క్రీడ తమిళనాడు సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. సాధారణంగా మగవారి క్రీడగా పేరుగాంచిన జల్లికట్టులో
హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
ఉత్తరాఖండ్ లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం
మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచే విధంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి
సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్లో ఒకవైపు రహదారిని (మంగళగిరి మండలం కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్
సంక్రాంతి పర్వదినం సందర్భంగా, కేరళలో జరిగే పడవ పోటీలను తలపించే విధంగా ఆత్రేయపురంలో పడవల పోటీలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన మంత్రులు,
ఇరాన్తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్
ఎన్టీవీ ప్రతినిధులు దొంతు రమేష్, సుధీర్ లకు బెయిల్ మంజూరురిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కోర్టుబెయిల్ పై విడుదల చేయాలని ఆదేశించిన కోర్టుపోలీస్ చర్యలు పత్రిక స్వేచ్చకు భంగం
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా విధానంలో చేసిన కఠిన మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భారతీయులను నియమించుకుంటున్నాయనే ఆరోపణలతో ఫెడెక్స్, వాల్మార్ట్ వంటి దిగ్గజ అమెరికన్
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర హంగామా మొదలైంది. బుధవారం వనదేవతల పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘గుడి మెలిగె పండుగ’ను నిర్వహించడంతో జాతర
అమెరికా దళాలకు సహకరిస్తే దాడులు చేస్తామంటూ పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న
తెలంగాణను గత నెల రోజులుగా గజగజ వణికించిన చలి తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా శివరాత్రి వరకు కొనసాగాల్సిన చలి ఈసారి సంక్రాంతి ముందే కనుమరుగవుతోంది. ఎముకలు
వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి అడ్డదారి తొక్కిన ఓ దంపతుల బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా అమాయక పురుషులకు వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో
తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ను వైసీనీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పండుగ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మూడోసారి రాజ్యసభ పదవిని కోరకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు
కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కనులపండువగా జరిగింది. మకర సంక్రాంతి పుణ్యదినమైన బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేడుకల్లో కోడిపందాలదే ప్రధాన సందడని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలుచోట్ల ఏటా సంక్రాంతి పండుగకు కోడిపందాలు
తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ సొంత పార్టీ టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేను
హర్యానాలో కుల వివక్షను రూపుమాపే దిశగా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రికార్డుల్లో, అధికారిక ఉత్తర్వుల్లో ‘హరిజన్, గిరిజన్’ పదాలు
థాయ్లాండ్లో బుధవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్వే లైన్కు చెందిన భారీ క్రేన్ ఒకటి ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై కూలిపోవడంతో 22
ప్రయాణికుల రైలు ఛార్జీలను నిర్ణయించే పద్ధతి ఒక వ్యాపార రహస్యమని, దానిని వెల్లడించాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార కమిషన్కి ఇండియన్ రైల్వే స్పష్టం చేసింది. సమాచార
అమెరికాలో నివసిస్తున్న పలువురు భారతీయ పౌరులను ఇమిగ్రేషన్ అధికారులు అక్రమంగా నిర్బంధించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి. బెయిల్ హియరింగ్స్ నిర్వహించకుండా, చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా
అక్రమ వలసదారులపట్ల కఠినంగా వ్యవహరించిన ట్రంప్ సర్కారు.. వందలాదిమంది అక్రమ వలసదారులను వెతికి పట్టుకుని డిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని ఇమిగ్రేషన్
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మంగళవారం జరిగిన ఓ సంఘటన మరింత బలాన్నిచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి
ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై వీసా రావడం అంత సులభం కాదు. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ను ‘హై-రిస్క్’ (అసెస్మెంట్ లెవల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రమశిక్షణ, శక్తిసామర్థ్యాల గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ, పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన డైట్ నేరుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు దారి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో వివాదం చోటుచేసుకుంది. మిచిగాన్లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్లాంట్లో పర్యటిస్తుండగా ఒక కార్మికుడు ఆయనను దూషించాడు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్
పాకిస్థాన్ అణు కార్యక్రమం, దాని భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని రాజకీయ, ఆర్థిక అస్థిరత కారణంగా పాకిస్థాన్ను ఒక బాధ్యతాయుతమైన అణు దేశంగా పరిగణించలేమని, దానివల్ల
ఇరాన్లో రోజురోజుకూ ముదురుతున్న అంతర్గత నిరసనలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన యుద్ధానికి దారితీశాయి. దేశంలో కొనసాగుతున్న హింసాత్మక అణిచివేతలో వేలాది మంది ప్రాణాలు
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను మింగేస్తుందన్న ఆందోళనలపై ‘ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్’ కీలక వివరణ ఇచ్చింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్నది కేవలం భ్రమ మాత్రమేనని, అసలు
పేదరికమో లేదా ఆడపిల్లనే భారమనుకున్నారో కానీ, కన్న పేగు బంధాన్ని తెంచుకుని ఆ పసికందును విక్రయించిందో జంట. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లాల్సింగ్ తండాలో ఆలస్యంగా
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ త్వరలో భారత పర్యటనకు రానున్నారని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జెలెన్స్కీ
చైనా బృందం నేడు ఆరెస్సెస్ ప్రతినిధులతో సమావేశమైంది. నిన్న బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన చైనా బృందం… ఇవాళ ఢిల్లీలోని ప్రేరణ బ్లాక్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ఇరాన్లో గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతు ప్రకటించారు. ఆందోళనలు కొనసాగించాలని, ప్రభుత్వ
గోవాలో ఓ మహిళా ర్యాపిడో డ్రైవర్ చూపిన మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. రాత్రిపూట దారితప్పి భయంతో వణికిపోతున్న ఓ విదేశీ మహిళకు అండగా
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం తరచూ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023
మధిర నియోజకవర్గంలో ప్రతి చెట్టూపుట్ట చెపుతుంది … భట్టి ఏమిచేశాడో అన్న విక్రమార్కుడుకాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదుమధిర అభివృద్ధి
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి …రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మలసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపధంలో దూసుకుపోతుంది…మంత్రినాగార్జున సాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు
తమిళ స్టార్ నటుడు, రాజకీయ నేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసిన రెండు
రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉండే నేతలంతా ఒక్కచోట చేరి పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఊహకే అందని ఈ దృశ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కళ్లకు కట్టింది.
కశ్మీర్ సమీపంలోని షక్సాగామ్ వ్యాలీ తమ దేశంలో భాగమని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి ఖండించింది. షక్సాగామ్ లోయను పాకిస్థాన్, చైనాకు అప్పగించటానికి సంబంధించి 1963లో
డెలివరీ రంగంలో తీవ్ర విమర్శలకు దారితీసిన ’10 నిమిషాల డెలివరీ’ విధానానికి ముగింపు పడనుంది. డెలివరీ పార్ట్నర్ల (గిగ్ వర్కర్లు) భద్రత, సంక్షేమంపై వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో
బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, బీఆర్ఎస్ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తదుపరి దర్యాప్తు
అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డెన్మార్క్ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల ప్రాంతమైన గ్రీన్ల్యాండ్ను అమెరికాలో విలీనం చేసి, దానిని 51వ రాష్ట్రంగా ప్రకటించాలంటూ యూఎస్
కర్ణాటకలోని ధార్వాడ్ లో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. క్లాసులు మొదలైనా పిల్లలు రాకపోవడంతో టీచర్లు
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ సీజన్లోనే అత్యంత కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో పంజాబ్,
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆందోళనల్లో పాల్గొన్నందుకు అరెస్ట్ అయిన 26 ఏళ్ల ఎర్ఫాన్ సుల్తానీ అనే యువకుడికి ఉరిశిక్ష అమలు చేసేందుకు
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. జర్మనీ మీదుగా మూడో దేశానికి వెళ్లే భారతీయ ప్రయాణికులు ఇకపై విడిగా ‘ట్రాన్సిట్ వీసా’ తీసుకోవాల్సిన
ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపై 25
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి రవాణాలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.
<!– wp:list-item వందలాది మంది కార్మికులతో షిఫ్టుల వారీగా నిరంతర శ్రమ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్ణీత
ఈ సంక్రాంతి పండుగను మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వారికి ఒక అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. గోదావరి జిల్లాల ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించేలా హైదరాబాద్కు
ఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సంక్షోభంగా పరిణమించిన మధుమేహం (డయాబెటిస్) భారత్ పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. డయాబెటిస్ కారణంగా అత్యధిక ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్న దేశాల
కాకినాడ జిల్లా మన్యంలోని మారుమూల గ్రామం సార్లంకపల్లెలో అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. సోమవారం సాయంత్రం సంభవించిన ఈ ప్రమాదంలో నిమిషాల వ్యవధిలోనే 38 పూరిళ్లు అగ్నికి
అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరంలో ఏకంగా లక్షకు పైగా విదేశీ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇది రికార్డు స్థాయి చర్య అని,
మంత్రి తుమ్మల చెక్కిన శిల్పం మంచుకొండ ఎత్తిపోతల పథకం ఖమ్మంజిల్లా అభివృద్ధి ప్రధాతగా ,అపరభగీరధుడుగా పేరున్న తుమ్మల తన మనుసులోనుంచి పుట్టిన ఆలోచన మేరకు మంచుకొండ ఎత్తిపోతల
సామినేని రామారావు హత్య కేసు: కోర్టులో లై డిటెక్టర్ పరీక్షల అనుమతికోసం పోలీసుల పిటిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య
రాజస్థాన్లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో కళాశాలకు వెళుతున్న యువతిని అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆరు రోజుల క్రితం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలో నెలకొన్న ప్రతికూల వ్యాపార వాతావరణం, ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాల్లో సైన్యం పెత్తనం కారణంగా
కరూర్ తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీబీఐ తొలిరోజు విచారణ ముగిసింది. విజయ్ను ఆరు గంటలకు పైగా విచారించిన సీబీఐ అధికారులు,
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
వాహనాలకు చలాన్లు విధిస్తున్నప్పటికీ, డిస్కౌంట్ ఇచ్చి తగ్గిస్తారనే భావన ఒక పెద్ద సమస్యగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై ట్రాఫిక్ చలాన్లకు ఎలాంటి
ముంబై వస్తా… నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై తమిళనాడు
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుండటంతో, స్మగ్లింగ్ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఎంత నిఘా పెట్టినా
ప్రభుత్వంలోని పెద్దలు, ఐఏఎస్ అధికారులపై కొన్ని రోజుల కిందట మీడియాలో జరిగిన ప్రచారం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఆయన
తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోన్న విషయం విదితమే. ఆందోళనకారులను
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ కలిసి బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G)లో అసాధారణ వేగంతో రహదారి నిర్మాణం చేసి నాలుగు
పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తాను ఎప్పుడూ అడ్డు
పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం స్పష్టం చేసింది.