ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న తాజా పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన వైఖరి వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసిర్జాదే (అమీర్ హతామీ), ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సాయుధ దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇవి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా చేసిన దాడులని, వెంటనే పరిస్థితిని చక్కదిద్ది
టెహ్రాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లో లేరని,
ఇరాన్ నుంచి తమకు అస్తిత్వ ముప్పు ఉందని, అటువంటి భయాలను తొలగించేందుకు అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు. టెహ్రాన్పై దాడులను నెతన్యాహూ
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్బీ) కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలం రికార్డు ధరలను నమోదు చేసింది. వివాదాలు లేని, పూర్తిస్థాయిలో అభివృద్ధి
బోలివియాలో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న సైనిక విమానం ఎల్ ఆల్టో నగరంలో రద్దీగా ఉండే రహదారిపై
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు భారీ ఊరట లభించింది. ఈ
పది రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్బంధంలో ఉన్న కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని ఎట్టకేలకు విడుదలయ్యారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మమ్దానీ నేరుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ప్రముఖుల కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్రెడ్డి భార్య బీవీ
శ్రీకాకుళం పట్టణంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలడం, రాజమండ్రిలో కల్తీ పాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ధ్వజమెత్తారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఫలితం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం బడుగు
South Africa: వెస్టిండీస్ను ఓడించి టీమిండియాకు మేలు చేసిన దక్షిణాఫ్రికా… ఎలాగంటే…! 26-02-2026 Thu 18:52 | Sports https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-9438635584329477&output=html&h=360&adk=686310250&adf=2046310082&pi=t.aa~a.3131001919~rp.1&w=360&lmt=1772148414&rafmt=1&to=qs&pwprc=3109334599&format=360×360&url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F858335%2Fsouth-africa-victory-helps-team-india-in-t20-world-cup&fwr=1&pra=3&rpe=1&resp_fmts=3&sfro=1&aieuf=1&aicrs=1&fa=40&uach=WyJBbmRyb2lkIiwiMTUuMC4wIiwiIiwiQ1BIMjc4MSIsIjE0NS4wLjc2MzIuMTIwIixudWxsLDEsbnVsbCwiIixbWyJOb3Q6QS1CcmFuZCIsIjk5LjAuMC4wIl0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXSxbIkNocm9taXVtIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXV0sMF0.&abgtt=6&dt=1772148990246&bpp=4&bdt=166&idt=195&shv=r20260225&mjsv=m202602240101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D166c702d7acc66fb%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DALNI_MZu8fwt3PjPf-F4lKvdE_LaT_9FqQ&gpic=UID%3D000011daae11e4e0%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DALNI_MbLgeCV8VaLO8dAU4kNqcvW48ppKw&eo_id_str=ID%3D6d16f3e4b9ddf564%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DAA-AfjYn9dVxZi45NH6TsYyCR7a7&prev_fmts=0x0&nras=2&correlator=6586903519387&frm=20&pv=1&u_tz=330&u_his=4&u_h=791&u_w=360&u_ah=791&u_aw=360&u_cd=24&u_sd=3&dmc=8&adx=0&ady=1067&biw=360&bih=750&scr_x=0&scr_y=0&eid=31096886%2C95366175%2C95378425%2C95381490%2C95382852%2C95383700%2C95383859%2C31096936%2C95344787%2C95382195&oid=2&pvsid=3210262263228216&tmod=48318562&uas=0&nvt=2&ref=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftelugu-news&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C360%2C0%2C360%2C791%2C360%2C750&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&bisch=0&blev=0.64&ifi=2&uci=a!2&btvi=1&fsb=1&dtd=217 టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో
ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూల్చడమా …కేటీఆర్ ఆగ్రహం ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూల్చడమా …కేటీఆర్ ఆగ్రహంముగ్గురు మంత్రులు ఉన్న ఒక్కరు బయటకొచ్చి సమాధానం చెప్పలేదు ..కేటీఆర్అక్రమ కూల్చివేతల
తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక
అవకాశాల స్వర్గధామంగా పేరుగాంచిన అమెరికాలో అరుదైన పరిణామం చోటుచేసుకుంటోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికన్లు తమ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. దాదాపు 90
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె నెచ్చెలి వి.కె.శశికళ మొదటిసారిగా మౌనం వీడారు. రామనాథపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..
తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి రవాణా వ్యవస్థలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించి, మెట్రో ప్రయాణికులకు మెరుగైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో ‘పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్
దాదాపు రెండు దశాబ్దాలుగా సంచలనం రేపుతున్న ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రీ-పోస్టుమార్టం నిమిత్తం సీబీఐ అధికారులు సేకరించిన ఆమె
ఇజ్రాయెల్ పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హామీ ఇచ్చారు. మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి తాము
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు
శాసనసభలో వాడివేడి చర్చలతో కనిపించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు అమరావతి క్రీడా మైదానంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతూ ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఢిల్లీ పోలీసులకు, హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా పోలీసులకు మధ్య మొదలైన వివాదం
బ్రిటీష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించని కాలమది. అలాంటిది ఆ సామ్రాజ్యానికే ఒక భారతీయ వ్యాపారవేత్త నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధ అవసరాల కోసం అప్పు
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఆదాయాన్ని కంటెంట్ సృష్టించేవారితో న్యాయబద్ధంగా పంచుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. జర్నలిస్టులు, సంప్రదాయ
సాధారణంగా మన వంటగదిలో కనిపించే పెసలతో ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం రుచికి మాత్రమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి పెసలు ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిని
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా పాఠ్యపుస్తకాల్లో అభ్యంతరకర అంశాలను ప్రచురించిన ఎన్సీఈఆర్టీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై చేర్చిన
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్.కామ్.) బ్యాంకు మోసం కేసుకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రూ.3,716.83 కోట్ల విలువైన పాలి హిల్ నివాస ఆస్తిని
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో ప్రవేశపెట్టిన న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి అంశాన్ని తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశాన్ని పాఠ్యపుస్తకంలో ప్రవేశ పెట్టడంపై
భారత రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరగనున్నాయి. కానీ, అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్కు చేరుకున్నారు. టెల్ అవీవ్లోని బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని
కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయ
అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం,
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, ప్రయోజకుడవుతాడనుకున్న ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. లండన్లో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ
సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో తన పేరు ఉండటంపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఎప్స్టీన్స్తో సంబంధాలు ఉన్నాయని, కానీ ఆయన నేరాల్లో భాగస్వామ్యం
మధ్యప్రదేశ్లో అత్యంత విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్రూంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ
అధికారి జల్సలా ఆదేశాలపై కేంద్రమంత్రి ఆగ్రహం తన ప్రయాగ్రాజ్ పర్యటన ఏర్పాట్ల కోసం బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం
నాగర్కర్నూల్లో కేటీఆర్ ధర్నా నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మరణించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో అత్యంత విస్మయకరమైన ఘటన వెలుగుచూసింది. ఏకంగా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి.. నకిలీ లా డిగ్రీతో ఆ పదవిని దక్కించుకున్నట్లు తేలడం సర్వత్ర
బీహార్లోని బక్సర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేదికపై ఉన్న వధువును ఒక దుండగుడు తుపాకీతో కాల్చడంతో సంబరాలన్నీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2017 తర్వాత ఆయన చేస్తున్న రెండో పర్యటన కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం, అక్కడి మీడియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశీయంగా పలు కీలక చట్టాలను తీసుకురావాలని కాంగ్రెస్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తన రెండోసారి అధ్యక్ష పదవిలో భాగంగా తొలిసారి చేసిన
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే ఏకంగా 8 యుద్ధాలను ఆపానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భారత్, పాక్
రాజమండ్రిలో తీవ్ర విషాదం నింపిన కల్తీ పాల ఘటనలో ప్రధాన నిందితుడు, వరలక్ష్మి మిల్క్ డెయిరీ యజమాని అడ్డాల గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో
బ్రిటన్ రాజధాని లండన్లో 16 ఏళ్లుగా భారతీయ రుచులను అందిస్తున్న ప్రముఖ ‘రంగ్రేజ్’ రెస్టారెంట్ శాశ్వతంగా మూతపడనుంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, నిరంతర వేధింపులు, దాడులతో పాటు
మంత్రి లోకేశ్ పనితీరు పట్ల ఏపీ హైకోర్టు ప్రశంసలు!కేజీబీవీ సమస్యలపై వేగంగా స్పందించడంపై ధర్మాసనం అభినందనఅదే సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం
మానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక
ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేత కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం..ఈ సంఘటను తీవ్రంగా ఖండిస్తున్నా..మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఖమ్మం వెలుగుమట్ల
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్…తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదాబీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూపుకేంద్రం తేల్చాకే ఎన్నికలు
సాధారణంగా సినీ ప్రముఖులను జర్నలిస్టులు, రాజకీయ నేతలు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ, కేరళలో దీనికి భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మలయాళ సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
మధ్యప్రాచ్యంలో ఇరాన్తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, అమెరికా తన సైనిక శక్తిని పెద్ద ఎత్తున మోహరిస్తోంది. అయితే, ఈ కీలక సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కోసం ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలను తాకట్టు
వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ, సీఎం చంద్రబాబు,
తెలంగాణలో నక్సల్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి నాయకులతో సహా మొత్తం నలుగురు కీలక నేతలు మంగళవారం
కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడాలని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ప్రజలను, ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఎస్ఎంఏ టైప్ 1 అనే అరుదైన వ్యాధితో
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వారిని చూస్తేనే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికొదిలేసి, దోపిడీయే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని, తెలంగాణ
ఆస్ట్రేలియాకు చెందిన నయా నాజీ ఉద్యమకారుడు, జాత్యహంకార సిద్ధాంతకర్త థామస్ సెవెల్ భారత్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. తనపై
ఇది మహాపచారం… గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ఇది మహాపచారం… గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం:
హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో చేపట్టిన భారీ ఆపరేషన్లో, దేశంలోని 16 రాష్ట్రాల్లో విస్తరించిన అతిపెద్ద సైబర్ నేరాల ముఠా గుట్టురట్టు
అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులే ఈ ఘోర నిర్ణయానికి
దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్నా, కొన్ని గ్రామాల్లో కుల వివక్ష ఇంకా వేళ్లూనుకునే ఉంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తురువేకెరె తాలూకాలోని గోణి గ్రామంలో ఒక దళిత
ఒకరిపై మరొకరు చాడీలు చెప్పడం, వదంతులు (గాసిప్స్) వ్యాప్తి చేయడం వంటివి పల్లెల్లో సాధారణమే. ఈ ‘చాడీల’ వల్లే ఊర్లో అనవసరపు గొడవలు, మనస్పర్థలు పెరుగుతున్నాయని ఛత్తీస్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఇప్పుడు సరికొత్త
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఆమె నెచ్చెలి వి.కె. శశికళ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేయనున్నట్లు చెప్పడంతో రాష్ట్ర రాజకీయాల్లో
మార్-ఎ-లాగో రిసార్ట్ లోకి తుపాకీతో చొరబడేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. ఈ
వ్యూస్, డబ్బు కోసం కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ చైనా ఇన్ఫ్లుయెన్సర్లు తన భార్య ప్రసవ వేదనను వీడియో తీసి, ఆమె
ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు దుండగులు తుపాకీతో బెదిరించి, ఆమె మరిది ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియో
ఐర్లాండ్లో ఒక ఫుడ్ బ్యాంక్ వద్ద తీసిన సాధారణ ఫొటో.. అక్కడ నివసిస్తున్న భారతీయులపై సోషల్ మీడియాలో జాత్యహంకార దాడులకు కారణమైంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న జీవన వ్యయ
టాలీవుడ్ క్యూట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి ముహూర్తం ఖరారైంది. ఎప్పటినుంచో వీరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ జంట
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బిహార్లో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, బిహార్ ఐజీ (ఫైర్ సర్వీసెస్) ఎం. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు, హైదరాబాద్లోని ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముళ్లపూడి వెంకటరత్నం (89) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్