తీవ్ర విషాదంలోనూ ఓ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. కేవలం పది నెలల వయసున్న ఓ చిన్నారి, కేరళ రాష్ట్రంలోనే అత్యంత
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని ఒక భయంకరమైన హత్యోదంతం ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థిని, తన క్లాస్మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
అమెరికాలో ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడు, భారత జాతీయుడైన నిఖిల్ గుప్తా (54) తన నేరాన్ని అంగీకరించాడు.
భోపాల్లో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఓ ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ఘటనలో ప్రధాన నిందితుడితో
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సింహభాగం దక్కించుకుంది. మొత్తం నిధుల్లో ఏకంగా
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. కాలిఫోర్నియాలోని ప్రతిష్ఠాత్మక బర్కిలీ విశ్వవిద్యాలయంలో (యూసీ బర్కిలీ) చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల్లోనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ పార్టీకీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ నమ్మకంతోనే జీవిస్తున్నానని, కష్టపడి పనిచేస్తే ఫలితం
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన అక్రమ సరోగసీ రాకెట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై డాక్టర్ అడుతూరు
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది. శాసనసభ
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలను సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఏడాది చివరలో జరిగిన పంచాయతీ, ఇప్పుడు జరిగిన
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం వేడి పుట్టిస్తోంది. ఈ అంశంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఏ పార్టీకి
మారుతున్న జీవనశైలి కారణంగా అనేకమంది ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ (ఇన్సులిన్ నిరోధకత) ఒకటి. శరీర కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార డీఎంకే ప్రభుత్వం మహిళలకు మరో ఆకర్షణీయ కానుక అందించింది. ‘కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం’ కింద 1.31 కోట్ల
ప్రేమకు సరిహద్దులు, దేశాల మధ్య దూరాలు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. ఫ్రాన్స్కు చెందిన యువకుడు, ఉత్తరాఖండ్లోని అల్మోరా అమ్మాయి హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. సుమారు 6,500
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న వేళ, ట్రంప్ ప్రభుత్వం తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక
జమ్ముకశ్మీర్ మొత్తం ప్రాంతాన్ని భారత భూభాగంలో భాగంగా చూపించే భారత మ్యాప్ను విడుదల చేసిన తర్వాత తాము అమెరికా అధికారులను సంప్రదించామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ ను విమర్శిస్తూ.. దేశాన్ని అమెరికాకు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాల్లో ఆసక్తికర సంఘటన
“భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలనుకోవడం లేదు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య వివాదం రేగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరూ గొడవ పడ్డారు. అందులో ఓ యువతి కోపం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత పాస్పోర్ట్ 75వ
రెండు దశాబ్దాలుగా అంతరిక్షంలోని భారీ పేలుళ్లను శోధిస్తున్న నాసాకు చెందిన నీల్ గెరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ ప్రమాదంలో పడింది. భూమి కక్ష్య నుంచి నెమ్మదిగా జారుతూ భూమి
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్విరా
పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రి
పశ్చిమ బెంగాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల నిపా వైరస్ నుంచి కోలుకున్న 25 ఏళ్ల నర్సు గుండెపోటుతో మరణించారు. వైరస్ నెగటివ్గా నిర్ధారణ అయినప్పటికీ, అనంతర ఆరోగ్య
వివాహం లేదా మత మార్పిడి కారణంగా ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన కులం మారదని అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సంపూర్ణ మెజారిటీ సాధించింది. ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనకు
పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఆయన
నికార్సైన కమ్యూనిస్టుని,ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలవంచను…ప్రభుత్వంపై కూనంనేని ఆగ్రహంఇన్నాళ్లు భరించాం ,ఇక భరించం …ఎమ్మెల్యేగా చేయనివ్వడంలేదుఅవమానం భరించలేనుముఖ్యమంత్రిగారి కోసం ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానుఇదే ఆఖరి రోజు …ఇక
ఏడాదికి పైగా తీవ్ర రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్ లో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ
విశాఖలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించడంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. రియలెస్టేట్ కంపెనీలకు స్థలాలు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నించింది. దీనిపై
చంద్రుడిపై విజయవంతంగా దిగిన తొలి మానవరహిత స్పేస్ క్రాఫ్ట్ ‘లూనా 9’ ఆచూకీని ఎట్టకేలకు గుర్తించామని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించారు. 1966 ఫిబ్రవరి 3న అప్పటి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్న పోలింగ్ ముగిసింది.
వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించండి ..కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తిపారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వరంగల్ఖమ్మం ,నల్గొండ ,కరీంనగర్ జిల్లాల ప్రజలకు సౌకర్యంఇప్పటికే ఎయిర్ పోర్ట్
అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది.
పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ అక్కడికి
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) సంచలన నివేదికను విడుదల చేసింది. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి
సినిమా తెరపై కనిపించే భయానక సామ్రాజ్యాలను తలపించేలా కంబోడియా సరిహద్దుల్లో సాగుతున్న ఒక భారీ సైబర్ నేర సామ్రాజ్యాన్ని థాయ్లాండ్ పోలీసులు రట్టు చేశారు. కేజీఎఫ్ సినిమాలోని
టీ20 ప్రపంచకప్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు అయిన భారత్తో కీలక మ్యాచ్కు ముందు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ సంచలన ఆరోపణలు చేశారు. తమ
టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ
రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
టెక్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు కీలకమైన, స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా లేని వారు
భారత మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ (రిటైర్డ్) ఎంఎం నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం లీకేజీ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ప్రభుత్వ అనుమతి
బెంగళూరులో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే తన తల్లిదండ్రులను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. విజ్ఞాన్ నగర్లోని ఆదర్శ విస్టా అపార్ట్మెంట్లో బుధవారం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు… ఎగ్జిట్ పోల్స్ ఇవిగో! తెలంగాణలో బుధవారం ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా
థాయ్లాండ్లో ఒక దుండగుడు స్కూల్లోకి జొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల
బాబ్రీ మసీదు నిర్మాణం ఇక ముగిసిన కథేనని, మసీదు పునర్నిర్మాణం ఎన్నటికీ జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేల్చిచెప్పారు. అలాంటి ఆశలు ఎవరికైనా ఉంటే తుడిచేసుకోవాలని
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్
హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు
‘వందేమాతరం’ గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల
అదానీ గ్రూప్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు, ట్వీట్లు చేసినందుకు ఓ జర్నలిస్టును కోర్టు జైలుశిక్ష విధించింది. ప్రజలు, పెట్టుబడిదారుల్లో తమ విశ్వసనీయతను దెబ్బతీసేలా కథనాలు రాశారంటూ
భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై విడుదల చేసిన అధికారిక ఫ్యాక్ట్షీట్లో వైట్హౌస్ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది. ఒప్పంద వివరాలు వెల్లడించిన కొన్ని రోజులకే
అమెరికా స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు చైనా ప్రభుత్వానికి రహస్య ఏజెంట్గా వ్యవహరించిన కేసులో ఓ వ్యక్తికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. కాలిఫోర్నియాకు చెందిన
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా తమ దేశాన్ని ఒక టిష్యూ పేపర్లా వాడుకుని వదిలేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జాతీయ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తిపై చేస్తున్న దాడి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న భారీ బహిష్కరణల విధానాలపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) తాత్కాలిక చీఫ్ టాడ్ లయన్స్ను యూఎస్ చట్టసభ సభ్యులు తీవ్రంగా
భారతీయుల మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ ఓ జర్మనీ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత్లో తనకు ఎదురైన ఓ సమస్య
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో వాన్పిక్ ప్రాజెక్ట్స్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వాన్పిక్
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. ఈ క్రమంలో, రికార్డు స్థాయిలో దాదాపు
బాపట్ల జిల్లాలో మానవత్వాన్ని ప్రశ్నించే, హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే, ఆయన మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని నిస్సహాయ స్థితిలో ఓ కుమారుడు తన
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాపయనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముగ్గురు సామాజిక కార్యకర్తలను
మోహన్బాబు యూనివర్సిటీ చాన్సలర్, ప్రముఖ సినీనటుడు మోహన్బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆయన
డిజిటల్ అరెస్ట్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తిని భయపెట్టి రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ మోసంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్
భారతదేశం సహా దక్షిణాసియా దేశాల్లో మధుమేహం (డయాబెటిస్) నిర్ధారణ, పర్యవేక్షణ కోసం కేవలం హెచ్బీఏ1సీ పరీక్షపైనే పూర్తిగా ఆధారపడటం సరైంది కాదని ప్రముఖ భారతీయ వైద్య నిపుణులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ‘ప్రతిపక్ష
ప్రపంచ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిని అంచనా వేసే అవినీతి గ్రహణ సూచీ (సీపీఐ) 2025లో భారత్ తన స్థానాన్ని స్వల్పంగా మెరుగుపరుచుకుంది. బెర్లిన్ కేంద్రంగా
తెలంగాణలో పురపాలక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బుధవారం (ఫిబ్రవరి 11) పోలింగ్ జరగనుండగా, ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42
మా తల్లి పెట్టిన పేరును మార్చి పిలవడానికి మీరెవరంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎవరికో దత్తపుత్రుడినని,
శ్రీశైలంలో శివమాల ధరించిన భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనుండగా, కొత్త ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు ప్రజలు
తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెల్వమణి… మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త అనే విషయం
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఓం బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలుపుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం.. 80 శాతం
హైదరాబాద్ శివారులో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజులరామారంలోని మెట్ఖాన్గూడ ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చింది. దీంతో ఇళ్లలో ఉన్న