ఆఫ్ బీట్ వార్తలు

ఏటా రెండుసార్లు దారిచ్చే సముద్రం.. సౌత్ కొరియాలో వింత..!

––

సౌత్ కొరియాలోని ఓ సముద్రం ఏటా రెండుసార్లు రెండుగా చీలిపోతుంది. సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంటసేపు కనిపించే ఈ బ్రిడ్జిపై నడిచి దగ్గర్లోని ద్వీపం వరకు వెళ్లొచ్చు. ఈ ప్రకృతి వింత దేశవిదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. సముద్రం రెండుగా చీలిన సమయంలో వందలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఏటా ఏప్రిల్ లేదా మార్చి నెలలో, అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జిండో సముద్రంలో ఈ అరుదైన ఘటన జరుగుతుంది.

Related posts

కునుకు తీసినందుకు పోయిన ఉద్యోగం.. కోర్టుకెక్కి రూ. 40 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి!

Ram Narayana

విమానాలకు బాంబు బెదిరింపు.. ఒక్క ఫోన్ కాల్ వల్ల ఎంత నష్టమంటే..?

Ram Narayana

శ్రీశైలం క్షేత్రంలో చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము..

Ram Narayana