అంతర్జాతీయం

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి!

  • డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌ను వరించిన నోబెల్
  • సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై అధ్యయనం
  • ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ బహుమతి అందజేత

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది. ఈ నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ అవార్డును ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు.

Related posts

వలసదారులకు గేట్లు తెరుస్తున్న కెనడా ప్రభుత్వం

Ram Narayana

పాక్ దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి… బీసీసీఐ సంతాపం..

Ram Narayana

వావ్ భారత్ …ప్రపంచ నాల్గవ ఆర్థిక వ్యవస్థగా అవతరణ….

Ram Narayana