అంతర్జాతీయం

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి!

  • డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌ను వరించిన నోబెల్
  • సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై అధ్యయనం
  • ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ బహుమతి అందజేత

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది. ఈ నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ అవార్డును ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు.

Related posts

భారత్-పాక్ శాంతి ఆయన ఘనతే: ట్రంప్‌కు కెనడా ప్రధాని కితాబు!

Ram Narayana

ఏఐ సాయంతో అమెరికా సైనిక రహస్యాల గుట్టురట్టు!

Ram Narayana

ల్యాండర్, రోవర్ నుంచి అందని సిగ్నల్స్‌.. మరిన్ని రోజులు వేచి చూస్తామన్న ఇస్రో

Ram Narayana